Telangana | మున్సిపల్ శాఖలో ఏం జరుగుతున్నది? అంటే అంతా రహస్య జీవోల తతంగం నడుస్తున్నది అని అర్థమవుతున్నది. ఎందుకలా అంటే.. ఆ శాఖలో ఇప్పటి వరకు మొత్తం 390 జీవోలు విడుదల కాగా, అందులో కేవలం 8 మాత్రమే అధికారిక వెబ్సైట్ల
గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డు పరిధిలోని 51 గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. గ్రేటర్ చుట్టూ ఉన్న రంగారెడ్డి, మేడ్చల్-మల్కా
హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా మొదట ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని గ్రామ పంచాయతీలను సమీప మున్సిపాలిటీలలో విలీన�
ORR Villages Merge | హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 51 గ్రామాలను సమీపంలోని ఉన్న మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఒక్కో మున్సిపాలిటీలో ఒకటి నుంచి ఆరు వరకు గ్రామా�
ఆక్రమణల తొలగింపునకు సంబంధించి హైడ్రాకు మరిన్ని అధికారాలు అప్పగించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. ఓఆర్ఆర్ పరిధిలోని చెరువులు, పార్కులు, నాలాలు
ఓఆర్ఆర్ లీజు విషయంలో కాంగ్రెస్ మంత్రులు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టుగానే ఆరోపణలు చేస్తుండటంపై జాలేస్తున్నదని కేటీఆర్ అన్నారు. ఓఆర్ఆర్ లీజును బీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టమొచ్చిన ధరకు ఓ సంస్థకు అప్పగ
శంషాబాద్ ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. మంగళవారం ఉదయం రోడ్డుపై నడుకుంటూ వెళ్తున్న వ్యక్తిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో అతడు కారు అద్దంలో ఇరుక్కుపోయాడు.
హైదరాబాద్లో మరోసారి పెద్దమొత్తంలో గంజాయి (Ganja) పట్టుబడింది. నగరంలోని పెద్ద గోల్కొండ వద్ద ఔటర్ రింగ్రోడ్డుపై ఓ కంటైనర్లో 800 కిలోల గంజాయిని బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. డ్రైవర్ను అదుపులోక
ఓఆర్ఆర్ పరిధి లోపల ఆక్రమణలకు గురైన చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను పరిరక్షించటమే లక్ష్యంగా హైడ్రాను ఏర్పాటుచేసినట్టు సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరం విస్తరిస్తున�
ఔటర్ రింగు రోడ్డు వరకు జీహెచ్ఎంసీని విస్తరించే ప్రక్రియకు అడుగులు పడినట్లు తెలిసింది. ఇప్పటికే ఓఆర్ఆర్ వరకు ప్రత్యేకంగా ‘హైడ్రా’ వ్యవస్థను ఏర్పాటు చేసిన ప్రభుత్వం..
హైదరాబాద్ నగరం ఓ విశ్వనగరం. కాని, నగర పాలనకు సంబంధించిన అన్ని శాఖలలోనూ సిబ్బంది కొరవడి, సేవలు స్తంభించిపోయాయి. ప్రభుత్వ అధినేతలకు, యంత్రాంగానికి పలు అంశాలపై అవగాహన లేక పాలనా వ్యవస్థ కుంటుపడిపోయింది. ఏ వి
జాతీయరహదారిపై పార్కింగ్ వాహనాలే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడుతున్న పార్థి గ్యాంగ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో గాల్లోకి కాల్పులు జరిపారు. హైదరాబాద్ శివార్లలోని పెద్ద అంబర్పేట సమీపం
నగర శివారు ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు హెచ్ఎండీఏ ప్రత్యేకంగా నిధులు వెచ్చిస్తోంది. గ్రేటర్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డు నుంచి సమీప గ్రామాలకు మెరుగైన రోడ్డు నెట్ వర్క్ ఉండేలా చర్యలు చేపట్టింద�
Telangana | వర్షాకాలంలో చేపట్టాల్సిన చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్�