ఔటర్ రింగు రోడ్డుపై రెండు నిర్దేశిత మార్గాల్లో సోలార్ పవర్ ప్లాంట్స్ ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ప్రతిపాదనలు రూపొందించింది. హెచ్ఎండీఏ అనుబంధ సంస్థగా ఉన్న హెచ్జీసీఎ
గ్రేటర్ హైదరాబాద్కు మణిహారమైన ఔటర్ రింగు రోడ్డు టోల్ టెండర్ ప్రక్రియ పూర్తయింది. పారదర్శకంగా పూర్తయిన టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ (టీవోటీ) ప్రాతిపదికన పిలిచిన టెండరు ప్రక్రియలో అంతర్జాతీయ స్థాయి
Hyderabad | ఔటర్ రింగు రోడ్డు దీర్ఘకాలిక లీజు కాంట్రాక్టు కోసం 4 సంస్థలు పోటీ పడ్డాయి. ఓఆర్ఆర్ను 30 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వడం ద్వారా సుమారు రూ.8వేల కోట్లను సమకూర్చుకునేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెం�
గ్రేటర్ పరిధిలోని ఐటీ కారిడార్లో మరో రోడ్డును మోడల్ కారిడార్గా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కోర్ సిటీ నుంచి ఐటీ కారిడార్ వైపు రోజు రోజుకు ట్రాఫిక్ గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంల�
గ్రేటర్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డుపై టోల్ చార్జీలు పెరగనున్నాయి. ఏప్రిల్ 1-2023 నుంచి మార్చి 31,2024 వరకు అమల్లో ఉండేలా ధరలను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అధికారులు నిర్ణయించారు.
అప్పుడు వాహనాల రద్దీ ఇంతగా పెరుగుతుందని ఊహించలేదు.. ఇప్పుడు విపరీతంగా పెరిగిపోతుండటంతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. చివరకు ఇంటర్చేంజ్ నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించవచ్చునని నిర్ణయానికి వచ్చా
ఇప్పటికే పచ్చదనంతో పరిఢవిల్లుతున్న ఔటర్ రింగ్ రోడ్డు.. ఇప్పుడు మరిన్ని పూల అందాలను సంతరించుకోనున్నది. ఐటీ కారిడార్లో 24 కిలోమీటర్ల మేర ఓఆర్ఆర్ లోపలి వైపు సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ నిర్మాణ �
Hyderabad | గ్రేటర్ హైదరాబాద్లో వెస్ట్ జోన్ పరిధిలో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఐటీ కారిడార్లో అటు ఐటీ కంపెనీల కార్యకలాపాలు, నివాస ప్రాంతాలు పెద్ద ఎత్తున విస్
Hyderabad | మెరుగైన జీవన శైలితో నగరవాసులు గడిపేందుకు హెచ్ఎండీఏ అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హైదరాబాద్కు మణిహారంలా మారిన ఔటర్ చుట్టూ అంతర్జాతీయ ప్రమాణాలతో చేపట్టిన సోల
ORR | హైదరాబాద్కు తలమానికంగా ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) కొత్త చరిత్రను సృష్టించనున్నది. దేశంలోనే అతి ఎక్కువ విలువైన టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ (టీవోటీ)గా దేశంలో మొదటి స్థానంలో నిలవనున్నది. రాష్�
: ఓఆర్ఆర్పై ఓ లారీ బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన లారీ ర్యాంపును ఢీకొట్టి కింద ఉన్న గుడిసెపై పడటంతో అందులో నిద్రిస్తున్న ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కొల్లూర్ వద్ద గురువారం త�
సంగారెడ్డి (Sangareddy) జిల్లా కొల్లూరు (Kolluru) వద్ద ఔటర్ రింగురోడ్డుపై (ORR) లారీ బీభత్సం సృష్టించింది. ఓఆర్ఆర్పై వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుడిసెలోకి దూసుకెళ్లింది.
దేశ ఆర్థిక శక్తి కేంద్రంగా హైదరాబాద్ నగరం ఎదుగుతున్నదని ప్రముఖ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సేవల సంస్థ సావిల్స్ ప్రకటించింది. ఆఫీస్ స్పేస్ కల్పనలో, గృహ విక్రయాల్లోనూ హైదరాబాద్ సత్తా చా