పుట్టిన రోజున బంధువులు, స్నేహితులను ఇంటికి పిలిచి కేక్లు కట్ చేసి విందులు, వినోదాలతో ఆడంబరంగా జరుపుకుంటారు చాలామంది. కానీ గోదావరి ఖనికి చెందిన సింగరేణి కార్మికుడు మాత్రం తన పుట్టిన రోజును అనాథ పిల్లల
గోదావరిఖని నగరంలోని ఓ బాలల సంరక్షణ కేంద్రంలోని అనాధ పిల్లల తరలింపులో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బాల రక్షక్ సంస్థ నుంచి వచ్చామని చెప్పిన అధికారులు ముందుగా ఆశ్రమంకు చేరుకొని వాకబు చేశారు. ఆశ
అత్తామామలు సంపాదించిన ఆస్తులు తీసుకొని ఓ కోడలు.. బతికి ఉన్న అత్త చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్ను సృష్టించి.. ఆమెను అనాథాశ్రమానికి పంపించింది. అయితే.. తమ కోడలు వేధిస్తుందంటూ బాధిత వృద్ధురాలు పోలీస్స్ట�
మండలంలోని బాబాసాగర్ గ్రామానికి చెందిన మూగ బాలిక గొర్లపల్లి శైల ఐదేళ్ల క్రితం తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారింది. ఆమె ప్రస్తుతం బంధువుల వద్ద ఉంటున్నది. ఆమె పరిస్థితి తెలుసుకొని సామాజిక కార్యకర్త చ�
Indore Orphanage | ఒక అనాథాశ్రమంలో పిల్లలను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. చిన్నచిన్న తప్పులకు వారిని కఠినంగా శిక్షిస్తున్నారు. నగ్నంగా తలకిందులుగా వేలాడదీసి వాతలు పెట్టారు. నాలుగేళ్ల బాలుడికి రెండు రోజులపాటు ఆ�
Donations | ఎవరి సంపాదన వారిది. ఎవరి ఖర్చులు వారివి. చివరగా మిగిలిన సొమ్ములోంచి కాస్తంత మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థలు, వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలకు విరాళంగా ఇవ్వాలనుకునేవారూ ఉంటారు. మంచి ఆలోచనే. సంఘజీవిగా అది బ�
Sreeleela | వరుస విజయాలతో టాలీవుడ్లో దూసుకుపోతున్నది అందాల తార శ్రీలీల. ఒక్కో క్రేజీ ప్రాజెక్ట్నూ దక్కించుకుంటూ మిగతా తారలకు అందనంత ఎదుగుతున్నదీ నవనాయిక. అందంతో ఆకర్షించడమే కాదు సేవా కార్యక్రమాలు చేస్తూ తన
అనాథ ఆశ్రమంలో ఆరో తరగతి చదువుతున్న బాలిక అనుమానాస్పద స్థితిలోమృతి చెందింది. దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలిక కిటికీ గ్రిల్కు ఉరేస
తెలంగాణలో పారిశ్రామిక రంగ అభివృద్ధికి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. వెలిచాల శివారులోని ప్రశాంత్ భవన్లో �
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మూడు రోజుల సేవా కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆర్కేపురం డివిజన్ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వృద్దాశ్రమంలో దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు.