సాంకేతికతలో ముందడుగు వేసే దేశాల కన్నా.. ఆరోగ్యంగా ఉండే దేశాలే గొప్పవని ఆ యువకుడు నమ్మిన సిద్ధాంతం. భూమి తల్లిని పరిరక్షించడానికి, ఆ తల్లి బిడ్డలకు ఆరోగ్యాన్ని పంచడానికి సేంద్రియ సాగే మార్గమని నమ్మాడు. నష�
రైతులు పకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని మధిర వ్యవసాయ సహాయ సంచాలకులు స్వర్ణ విజయ్చంద్ర అన్నారు. సోమవారం చింతకాని మండలం పాతర్లపాడులో పకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Farmers | భారత ప్రభుత్వ వ్యవసాయ. రైతు సంక్షేమ శాఖ సహకారంతో భారత వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) మే 29 నుండి జూన్ 12, 2025 వరకు దేశవ్యాప్తంగా ‘వికసిత కృషి సంకల్ప్ అభియాన్'' అనే పేరుతో చేపడుతున్న భారీ ప్రీ-ఖరీఫ్ ప్రచారాన్ని నిర�
వ్వంపేట మండలం గోమారం గ్రామంలో ర్యాలీ నిర్వహించి రైతులకు నేల ఆరోగ్యం, మట్టి నమునా సేకరణ వల్ల కలిగే లాభాలు వివరించారు. రైతులకు పంటలపై అధిక దిగుబడులు వచ్చేవిధంగా అవగాహన కల్పించారు.
మారిన జీవన విధానం, పురుగుమందులతో సావాసం చేసిన ఆహార ధాన్యాలు వెరిసి మనిషి ఆరోగ్యాన్ని కుదేలు చేస్తున్నాయి. ఈ విషయం తెలిసినా.. దేన్నీ నియంత్రించ లేని పరిస్థితిలో ఉన్నాం. ఈ యువరైతు మాత్రం.. ఈ విష వలయం నుంచి తన �
Organic Farming | అధిక దిగుబడులు, నాణ్యమైన విత్తనాల వినియోగం, శాస్త్రీయ వ్యవసాయ పద్దతులతో పంటల దిగుబడిని సాధించవచ్చన్నారు సంగారెడ్డి జిల్లా వ్యవసాయాధికారి శివ ప్రసాద్. ఇవాళ జహీరాబాద్ మండలంలోని దిడ్గి గ్రామ శివ�
గిరిజన రైతులు సేంద్రియ సాగుపై మెళకువలు నేర్చుకోవాలని, సాగులో వారికి సలహాలు సూచనలు అందించే బాధ్యత తీసుకోవాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్ అభ్యుదయ రైతు లక్ష్మారెడ్డికి సూచించారు. సేంద్రియ ఎరువులతో పండించిన ప�
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని పలు గ్రామాలను శుక్రవారం మానోస్ యూనిదాస్ ప్రతినిధులు సందర్శించారు. లోడి సాంఘిక సేవా సంస్థ మండలంలోని మైసమ్మవాగుతండా, చౌడ్తండా, మబ్బుకుంట, పంచరాయ, డేక్యాతండా, గండి�
Indrasena Reddy | రైతులు సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై దృష్టి సారించాలని త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామంలో సొల్లేటి జయపాల్ రెడ్డికి చెందిన అభినవ రెడ్
పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ సేంద్రీయ రైతు కమలా పూజారి శనివారం ఒడిశాలో కన్నుమూశారు. 74 ఏండ్ల పూజారి కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపతున్నారు.
పారిశ్రామిక వేత్తల కుటుంబంలో పుట్టలేదు. కానీ, ఓ కంపెనీని సమర్థంగా నిర్వహించే స్థాయికి ఎదిగారు. గ్రామీణ నేపథ్యమూ లేదు. అయితేనేం, సేంద్రియ వ్యవసాయం చేపట్టారు. చదివింది అకౌంటెన్సీ అయినా.. పాటలు కడతారు. సంగీత�
దేశంలో సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు క్రమంగా డిమాండ్ పెరుగుతున్నందున కేంద్ర ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయాన్ని, సహజ వ్యవసాయాన్ని ఏ విధంగా ప్రోత్సహిస్తోందో రాష్ట్రాల వారీగా వివరాలు తెలియజేయాలని బీఆర్ఎ�
సేంద్రియ విధానంలో కూరగాయలు సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నాడు ఆ యువ రైతు. తనకున్న పొలంలో ఆర్గానిక్ పద్ధతిలో వివిధ రకాల పంటలను పండిస్తూ సిరులు పండిస్తున్నాడు. కొత్తిమీర, బెండ కాయ, వంకాయ, చిక్కుడు, టమాట, బీరక�
కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామానికి చెందిన బక్కొళ్ల మహిపాల్ది వ్యవసాయ కుటుంబం. జీవనోపాధి కోసం తన 21వ ఏట నుంచే గల్ఫ్ బాట పట్టాడు. సౌదీలో కూలీగా పనిచేస్తూ సుమారు 18 ఏళ్లు గడిపాడు. గల్ఫ్ నుంచి స్వగ్రామానికి
ఇంటి ఆవరణలో ఉన్న ఖాళీ స్థలాన్ని సమర్ధవంతంగా ఉపయోగించుకుంటూ సేంద్రియ పద్ధతిలో కూరగాయలను పండించుకోవచ్చు. బయో ఇన్టెన్సివ్ గార్డెనింగ్ విధానంలో పూర్తిగా సేంద్రియ పదార్థాలను ఉపయోగిస్తూ పెరటి తోటలను సా