వ్యవసాయంలో రసాయన ఎరువుల వినియోగం పెరుగుతున్నది. సాగు విధానాలు, పంటలు, తెగుళ్లపై అవగాహన పెంచుకోకుండా రైతులు విచక్షణారహితంగా పురుగు మందులు, రసాయన ఎరువులు చల్లుతున్నారు. దీంతో సాగు వ్యయం ఇబ్బడిముబ్బడిగా ప�
పద్మశ్రీ రైతు చింతల వెంకట్రెడ్డి అనుసరిస్తున్న సేంద్రియ వ్యవసాయ పంటలతో ఆరోగ్యం లభిస్తుందని కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయ వైస్ చాన్స్లర్ డాక్టర్ బి.నీరజాప్రభాకర్ అన్నారు.
పెరుగుతున్న జనాభాకు తగ్గ ఆహరోత్పత్తిని సాధించాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రెట్టింపు ఉత్పత్తి జరగాలి. క్రమేపి క్షీణిస్తున్న భూసారంతో నేల మున్ముందు పంటలకు పనికిరాకుండా పోతాయన్న....
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలంలోని అవుషాపూర్ ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు, చెట్ల పెంపకానికి అదే గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని జాస్యరెడ్డి సేంద్రియ ఎరువులను సమకూర్చారు.
తిరుమల: గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పలు ప్రోత్సాహకాలు అందించనున్నది. పోషకాలతో కూడిన ఆరోగ్యకరమైన పంటలు పండించే రైతులకోసం టిటిడి ప్రత్యేక చర్యలు
మొదటి హరిత విప్లవ కాలంలో ప్రారంభమైన రసాయన ఎరువుల వాడకం హద్దులు దాటింది. వాటికి ఇచ్చే సబ్సిడీలు ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారాయి. అశాస్త్రీయంగా, విచక్షణరహితంగా ఈ ఎరువులు వాడటం వల్ల భూములు సాగుకు ప�
నిన్న మొన్నటి వరకూ తొండలు గుడ్లు పెట్టిన పొలం. ఇప్పుడు హరితవనంగా మారింది. మామిడి, అరటి, కొబ్బరి వంటి 40 వేల చెట్లు అక్కడ పచ్చగా దర్శనం ఇస్తాయి. అంతేకాదు, వందలాది పక్షులకు ఆవాసంగా మారింది. పిల్లలకు ఆటస్థలం, పె�
ఇప్పుడంటే జిమ్లకూ గట్రా వెళ్తున్నారు. తాత, ముత్తాతల కాలంలో ఇవేవీ లేవు. పొద్దున్నే లేచి పొలానికి వెళ్తే.. మళ్లీ సాయంత్రానికి ఇంటికి చేరుకునేది. చెమట చిందించనిదేపంట వచ్చేది కాదు. కాబట్టే, రైతు రాటు తేలిన దే�
TS Council | సేంద్రీయ సాగుపై మండలిలో సభ్యుల ప్రశ్నకు మంత్రి నిరంజన్ రెడ్డి సమాధానానికి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి ఫిదా అయ్యారు. సబ్జెక్టు మీద సంపూర్ణ అవగాహనతో ఇచ్చిన సమాధానం ఎంతో బాగుందని, క్షేత్రస్థాయిలో స�
TS Council | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో సేంద్రీయ సాగును ప్రోత్సహిస్తుందని, అందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనమండలిలో ప్ర�