కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్ తీసుకొస్తున్న నేపథ్యంలో కార్మికుల పుండు మీద కారం చల్లిన విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 10 గంటల పని దినం చేసేందుకు విడుదల చేసిన జీవో నం. 282 తక్షణమే రద
Wrong Judgment | మహిళ రొమ్ము పట్టుకుని ఆమె పైజామా బొందు లాగి తెంచేయడం అత్యాచారం లేదా అత్యాచార యత్నం కాదంటూ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా ఇచ్చిన తీర్పును కేంద్ర మహిళా, శిశు అభివృ�
Arvind Kejriwal | ఆయుష్మాన్ భారత్ అతిపెద్ద స్కామ్ అని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఇది నకిలీ స్కామ్ అని సుప్రీంకోర్టు ధృవీకరించడం తనకు సంతోషంగా ఉందని చెప్పారు.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) జైలు నుంచి పాలన మొదలుపెట్టారు. అరెస్టయిన తర్వాత తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో ఆదేశాలు జారీ చేశారు.
బిల్కిస్ బానో (Bilkis Bano Case) లైంగిక దాడి కేసులో 11 మంది దోషులను విడుదల చేయాలని గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
ముంబైకి చెందిన ఓ వ్యక్తి 2023లో స్విగ్గీ (Swiggy) నుంచి ఏకంగా రూ. 42.3 లక్షల విలువైన ఫుడ్ను ఆర్డర్ చేశారని ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ తన వార్షిక నివేదికలో వెల్లడించింది.
Bulldozer action | బీజేపీ కార్యకర్తపై జరిగిన దాడిపై కొత్త సీఎం సీరియస్గా స్పందించారు. బుల్డోజర్తో (Bulldozer action) నిందితుడి ఇంటిని కూల్చివేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు ఆ ఇంటిని కూల్చివేశారు.
ప్రైవేట్ విమానయాన సంస్ధ ఇండిగో 500 ఎయిర్బస్ ఏ320 ఎయిర్క్రాఫ్ట్లను కొనుగోలు చేయనుంది. ఇది విమానయాన చరిత్రలో అతిపెద్ద ఒప్పందంగా (Mega Aviation Deal) నిలవనుంది.
భారతీయులకు మామిడి పండ్లు (Mangoes) అంటే ఎంతో ప్రీతి. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా వీటిని ఆరగిస్తారు. మార్కెట్కు వెళ్లి ఫల రాజాన్ని కొనుగోలు చేసే సమయం లేని వారు ఆన్లైన్లో ఈ పండ్లను ఆర్డర్ చేస్తున్న
వింత నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. బాంబులు, గన్లపై తనకు ఉన్న అతి ప్రేమను దేశ ప్రజలపై
మంగళూరుకు చెందిన ఓ వ్యక్తి ఫ్లిఫ్కార్ట్ నుంచి ల్యాప్టాప్కు ఆర్డర్ ఇవ్వగా, ల్యాప్టాప్కు బదులు పెద్ద రాయి, ఈ-వేస్ట్ను పంపడంతో అతడు షాక్కు గురయ్యాడు.
రాష్ట్రంలోనే అతిపెద్ద చెరువుగా గుర్తింపు పొందిన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని పెద్ద చెరువు సుందరీకరణకు రంగం సిద్ధమైనది. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస