ఉద్యోగ, ఉపాధ్యాయ, రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్లు కదం తొక్కాయి. సీపీఎస్ను రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ, పోరుబాట పట్టాయి. టీజేఏసీ ఆధ్వర్యంలో సోమవారం (సెప్టెంబర్ 1వ తే�
కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) విధానాన్ని రద్దు చేయాల్సిందేనని, ఓల్డ్ పెన్షన్ స్కీం(ఓపీఎస్)ను అమలు చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ విధానం రద్దు చేసి వెంటనే ఓపీఎస్ విధానాన్ని అమలు పరచాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (TPUS) నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు కట్టెబోయిన శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వాన్ని డ�
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ విధానం రద్దు చేసి వెంటనే ఓపీఎస్ విధానాన్ని అమలు పరచాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (TPUS) మునుగోడు మండల శాఖ అధ్యక్షుడు మిర్యాల మురళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే బహిష్కృత నేత ఓ పన్నీర్సెల్వం (ఓపీఎస్) బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. కాగా,
O. Panneerselvam: తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే మాజీ కోఆర్డినేటర్ ఓ.పన్నీరుసెల్వం.. ఎన్డీఏ కూటమితో ఉన్న అనుంబంధాన్ని తెంచుకున్నారు. ఎన్డీఏ నుంచి వీడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ మార్పు చోటుచేసుకోవడానిక�
లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన 57 డిమాండ్లను నెరవేర్చకపోతే ప్రభుత్వంతో యుద్ధం చేయక తప్పదని తెలంగాణ గెజిటెట్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్రావు హెచ్చరించారు.
OPS | ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం భరోసా ఇవ్వలేని ఏకీకృత పెన్షన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ.. మార్చి 2న ధర్నా చౌక్ కేంద్రంగా యుద్ధ భేరీ మోగించనున్నామని సిపిఎస్ఇయు జిల్లా అధ్యక్షుడు చంద్రకంటి శశిధర్ ప్రకటించ�
గత కొన్నేండ్లుగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికవర్గాలు ఎన్పీఎస్ విధానాన్ని రద్దుచేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఉద�
గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనర్లకు సంబంధించి.. పాత పింఛన్ విధానాన్ని అమలుపరుస్తామని, ఏకీకృత, జాతీయ పిం�
కార్మికుడు తన వృద్ధాప్యంలో ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి పింఛన్ కీలకపాత్ర పోషిస్తుంది. దశాబ్దాల తరబడి పనిచేసి, పని చేయలేని స్థితిలో పదవీ విరమణ చేసిన వారికి నిర్దిష్ట మొత్తంలో పింఛన్ చెల్లించడం ప్
పాత పెన్షన్ పథకం (ఓపీఎస్) వల్ల రాష్ర్టాల్లో అభివృద్ధి కుంటుపడుతుందని రిజర్వు బ్యాంకు హెచ్చరించింది. డీఏతో అనుసంధానమైన ఓపీఎస్ వల్ల రాష్ర్టాల ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుందని, ఫలితంగా అభ�
కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో సీపీఎస్ రద్దు చేసినట్టు త్వరలోనే ఓపీఎస్ను తెలంగాణలోనూ అమలు చేస్తారన్న ఆశాభావాన్ని తెలంగాణ కంట్రిబ్యూటరీ పెన్షన్ సీం ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గం వ్యక్తం �
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంకు వ్యతిరేకంగా మహారాష్ట్రలోనూ ఓట్ ఫర్ పెన్షన్ మహోద్యమం ప్రారంభమైంది. మంగళవారం నాగ్పూర్లో సీపీఎస్ ఉద్యోగులంతా ఓపీఎస్ సంకల్ప యాత్ర నిర్వహించారు.