అందాల పోటీలు తెలంగాణలో నిర్వహించడంపై ఆదినుంచీ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇక్కడ రైతులు, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు హక్కుగా రావ
అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాల గొంతు నొక్కవద్దని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి వేము ల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలక�
సభ నుంచి జగదీశ్రెడ్డి సస్పెన్షన్ ఏకపక్షమని, ప్రతిపక్ష సభ్యులకు కనీసం మా ట్లాడే అవకాశం గాని, వివరణ ఇచ్చే సమ యం గాని దక్కకపోవటం ఏమిటని, ఏకపక్షంగా నిర్ణయాలు ఎలా తీసుకుంటారని రాజకీయవర్గాలు విస్మయం వ్యక్తం
గ్యారెంటీలంటూ ఎన్నికల ముందు అలివికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పడు వాటిని అమలు చేయలేక చేతులెత్తేస్తున్నది. పథకాల కింద లబ్ధిదారులకు చెల్లించాల్సిన సొమ్మును కొన్�
Delhi stampede | దేశ రాజధాని ఢిల్లీ రైల్వేస్టేషన్లో జరిగిన తొక్కిసలాటపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రాణనష్టం జరిగినట్లు తొలుత పేర్కొన్నారు. ఆ తర్వాత దానిని ఎడిట్ చేశారు. ద
అధికారపక్షం ఏది చేసినా ఒప్పే.. ప్రతిపక్షం ఏది చేసినా తప్పే.. అన్నట్టుగా వ్యవహరిస్తున్నది కాంగ్రెస్ సర్కారు. శాసనసభలో జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం. సభలో, మీడియా పాయింట్ వద్ద మాట్లాడే విషయంలో, నిర
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్, ప్రతిపక్షాలకు మధ్య రేగిన వివాదం పతాక స్థాయికి చేరుకుంది. బుధవారం అధ్యక్షుడు యోల్కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు పార్లమెంట్లో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్�
పక్కరాష్ట్రం నుంచి వచ్చిన రోజువారీ కూలీ, జేసీబీ డ్రైవర్ సుభాన్ఖాన్ తొమ్మిది మందిని కాపాడి హీరో అయితే, ఒక్కరినీ కాపాడలేక ఖమ్మంలో ప్రభుత్వం, ముగ్గురు మంత్రులు జీరో అయ్యారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి �
Niranjan Reddy | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేరికలకు ఒక ప్రత్యేక మంత్రిగా రెవెన్యూ మంత్రిని పెట్టింది.. ప్రతిపక్షాలను తిట్టడానికి ఒక మంత్రిని పెట్టుకోండి అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సూచి�
తుర్కియే పార్లమెంటులో శుక్రవారం అధికార, ప్రతిపక్ష సభ్యులు పరస్పరం దాడులు చేసుకున్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వర్కర్స్ పార్టీ నేత క్యాన్ అటలే పార్లమెంటు డిప్యూటీగా ఎన్నికయ్యారు.