Kangana Ranaut | ప్రతిపక్ష పార్టీలు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నాయని, పార్లమెంట్ (Parliament) లో జరుగుతున్న పరిణామాలను చూసి దేశం సిగ్గుపడుతోందని బీజేపీ ఎంపీ (BJP MP) కంగనా రనౌత్ (Kangana Ranaut) తీవ్రస్థాయిలో విమర్శించారు. మంగళవారం ప�
Lok Sabha : లోక్సభలో ఇవాళ 8 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. పేపర్లు చింపి చైర్పై విసిరేసిన ఘటనలో ఈ చర్య తీసుకున్నారు. చైర్లో దిలీప్ సైకియా ఉన్న సమయంలో ప్రతిపక్ష కాంగ్రెస్ ఎంపీలు తమకు మైక్ ఇవ్వ�
Kerala MPs | కేంద్రమంత్రి (Union Minister) నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) ఆదివారం లోక్సభ (Lok Sabha) లో ప్రవేశపెట్టిన బడ్జెట్పై కేరళకు చెందిన ప్రతిపక్ష ఎంపీలు నిరసన వ్యక్తంచేశారు. ఇవాళ ఉదయం పార్లమెంట్ ఆవరణలో వారు నిరసనకు దిగారు.
Voter Roll Revision: ఓటర్ల జాబితా సవరణపై ప్రత్యేక చర్చ చేపట్టాలని లోక్సభలోని విపక్ష సభ్యులు స్పీకర్ను కోరారు. ఈ నేపథ్యంలో వాళ్లు లేఖ రాశారు. పలువురు ఎంపీలు ఆ లేఖపై సంతకం చేశారు. బీహార్లో జరిగిన
రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్పై విపక్షాలు ఇచ్చిన అభిశంసన తీర్మానం నోటీస్ను సభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ గురువారం కొట్టివేశారు. దేశ రాజ్యాంగబద్ధ సంస్థల ప్రతిష్ఠను తగ్గించేలా, ఉప రాష్ట్రపతిని కించపరిచేల�
Kerala MPs Protest | కేరళకు చెందిన ప్రతిపక్ష ఎంపీలు శనివారం పార్లమెంట్ వద్ద నిరసన తెలిపారు. కొండచరియలు విరిగిపడిన ప్రకృతి విలయంలో భారీగా నష్టం వాటిల్లిన వాయనాడ్కు సహాయ ప్యాకేజీ కోసం కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
Kiren Rijiju | కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుపై ప్రతిపక్ష ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు తాము అనర్హులమన్న ఆయన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకు వ్యతిరేకంగా ప్రివిలేజ్ మోషన్ నోటీసు �