Manipur | రెండు జాతుల మధ్య చెలరేగిన ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) మూడు నెలలుగా అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మణిపూర్ హింసాకాండ పార్లమెంట్ (Parliament)ను కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో విపక్ష ఎంపీలు (Opposition
Tiranga March: జాతీయ జెండాలతో విపక్ష ఎంపీలు ఇవాళ ఢిల్లీలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంట్ నుంచి విజయ్ చౌక్ వరకు ఆ ర్యాలీ సాగింది.
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నినదిస్తూ శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న ప్రతిపక్ష పార్టీల ఎంపీలపై పోలీసులు దౌర్జన్యం చేశారు. దేశ రాజధానిలో పార్లమెంటుకు కూత వేటు దూరంలోనే ఎంపీలపై బలప్రదర్శనకు దిగారు. ఎంపీ�
Parliament: అదానీపై జేపీసీ వేయండి.. ఆయన్ను అరెస్టు చేయండి.. అంటూ ఇవాళ విపక్షాలు పార్లమెంట్లో ఆందోళన చేపట్టాయి. బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్పై విపక్ష పార్టీలు నినాదాలు చేశాయి.
న్యూఢిల్లీ: ధరల పెరుగుదలపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేసిన విపక్ష ఎంపీలను వారం రోజుల పాటు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. 24 మంది ఎంపీలపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని విపక్ష ఎంపీలు ప
న్యూఢిల్లీ: రాజ్యసభలో ఇవాళ మరో ముగ్గురు విపక్ష ఎంపీలపై వేటు పడింది. శుక్రవారం వరకు ఆ ఎంపీలను సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో అజిత్ కుమార్ భుయాన్, సుశీల్ కుమార్ గుప్తా, సందీప్ పాటక్�