Opposition MPs | ఉభయసభల నుంచి సస్పెన్షన్కు గురైన ప్రతిపక్ష ఎంపీలు (Opposition MPs) గురువారం ఆందోళనకు దిగారు. పాత పార్లమెంట్ భవనం నుంచి సెంట్రల్ ఢిల్లీలోని విజయ్ చౌక్ వరకూ ధర్మా చేపట్టారు.
భద్రతా ఉల్లంఘన ఘటన పార్లమెంటును కుదిపేస్తున్నది. ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్షా ప్రకటన చేయాలని ఉభయసభల్లో ప్రతిపక్ష ఎంపీలు పట్టుబడుతున్నారు. అయితే ఆందోళన చేపడుతున్న విపక్ష ఎంపీలపై కేంద్ర ప్రభుత్వం సస
Rajya Sabha | రాజ్యసభలో నుంచి 46 మంది ఎంపీలను చైర్మన్ జగ్దీప్ ధంకర్ సస్పెండ్ చేశారు. శీతాకాల సమావేశాల వరకు ఈ సస్పెన్షన్ విధించారు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్
iPhones Hacking: కొందరు ప్రతిపక్ష ఎంపీల ఐఫోన్లను హ్యాక్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఈ నేపథ్యంలో యాపిల్ సంస్థ వార్నింగ్ మెసేజ్లను పంపింది. అయితే ఆ వార్నింగ్ మెసేజ్లను ఆయా ఎంపీలు తమ సోషల్ మీడియా అకౌ
Manipur | రెండు జాతుల మధ్య చెలరేగిన ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) మూడు నెలలుగా అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మణిపూర్ హింసాకాండ పార్లమెంట్ (Parliament)ను కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో విపక్ష ఎంపీలు (Opposition
Tiranga March: జాతీయ జెండాలతో విపక్ష ఎంపీలు ఇవాళ ఢిల్లీలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంట్ నుంచి విజయ్ చౌక్ వరకు ఆ ర్యాలీ సాగింది.
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నినదిస్తూ శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న ప్రతిపక్ష పార్టీల ఎంపీలపై పోలీసులు దౌర్జన్యం చేశారు. దేశ రాజధానిలో పార్లమెంటుకు కూత వేటు దూరంలోనే ఎంపీలపై బలప్రదర్శనకు దిగారు. ఎంపీ�
Parliament: అదానీపై జేపీసీ వేయండి.. ఆయన్ను అరెస్టు చేయండి.. అంటూ ఇవాళ విపక్షాలు పార్లమెంట్లో ఆందోళన చేపట్టాయి. బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్పై విపక్ష పార్టీలు నినాదాలు చేశాయి.