తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఎంతో ముందుచూపుతో ప్రవేశ పెట్టిన పథకాలను నామరూపాలు లేకుండా చేయడానికి రేవంత్రెడ్డి ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగానే పలు పథకాలన
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఓ సైకో, శాడిస్టు అంటూ తాను చేసిన వ్యాఖ్యలకు కట్టబడి ఉన్నానని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. సోమవారం ఆయన మేడ్చల్లోని తన స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ..
దేశవ్యాప్తంగా ప్రగతి పథంలో దూసుకువెళ్తున్న తెలంగాణను సీఎం రేవంత్ కాటగలిపిండు. పైగా రాష్ట్ర ప్రతిష్ఠను ప్రతిపక్షాలు దిగజారుస్తున్నాయని అసెంబ్లీ సాక్షిగా ఇప్పుడు నీతు లు వల్లిస్తున్నాడు. ఆయన సుద్దులు
కాంగ్రెస్ పాలనలో ఎమర్జెన్సీని తలపించే పరిస్థితులు ఉన్నాయని, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అని బీఆర్ఎస్ గజ్వేల్ ఇన్చార్జి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నా�
కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర పార్టీల నాయకులు, ప్రజలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ పాలన సాగిస్తున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. శనివారం కరీంనగర్లోని ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన �
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కత్తిపోట్లకు గురయ్యారు. గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు ముంబైలోని బాంద్రాలో ఆయన నివసిస్తున్న సద్గురు శరణ్ భవనం 12వ అంతస్తులోని ఫ్లాట్లోకి ప్రవేశించిన ఒక దుండగుడు కత్త�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేని రేవంత్రెడ్డి బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ కాలం వెల్లద�
ఇచ్చిన హామీలు అమలు చేయమంటే ప్రతిపక్ష నాయకులపై దాడులు చేస్తారా అని మాజీ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్ ప్రశ్నించారు. సిద్దిపేట క్యాంపు కార్యాలయంపై దాడి యావత్తు తెలంగాణపై జరిగిన దాడిగా భావిస్తున్న�
లోక్సభ ఎన్నికల వేళ ప్రతిపక్ష పార్టీలు, నేతలే లక్ష్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు చర్యలకు దిగుతుండటాన్ని మాజీ బ్యూరోక్రాట్లు ఆక్షేపించారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి వారు
Parliament Breach | భారత పార్లమెంట్లో భారీ భద్రతా వైఫల్యం (Parliament Breach) బయటపడిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఎంపీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భద్రతా ఉల్లంఘన అంశంపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర�
Piyush Goyal | దేశంలో మరోసారి ఫోన్ల హ్యాకింగ్ (Phone Hacking) వ్యవహారం కలకలం రేపింది. తమ ఐఫోన్లను హ్యాక్ చేస్తున్నారంటూ కొందరు ప్రతిపక్ష ఎంపీలు మంగళవారం ఆరోపించిన విషయం తెలిసిందే. విపక్ష నేతల ఆరోపణలను కేంద్ర మంత్రి (Union Mini