Parliament Breach | భారత పార్లమెంట్లో భారీ భద్రతా వైఫల్యం (Parliament Breach) బయటపడిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఎంపీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భద్రతా ఉల్లంఘన అంశంపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర�
Piyush Goyal | దేశంలో మరోసారి ఫోన్ల హ్యాకింగ్ (Phone Hacking) వ్యవహారం కలకలం రేపింది. తమ ఐఫోన్లను హ్యాక్ చేస్తున్నారంటూ కొందరు ప్రతిపక్ష ఎంపీలు మంగళవారం ఆరోపించిన విషయం తెలిసిందే. విపక్ష నేతల ఆరోపణలను కేంద్ర మంత్రి (Union Mini
Rahul Gandhi | దేశంలో ఫోన్ ట్యాపింగ్ (phone hacking ) వ్యవహారం కలకలం రేపుతోంది. తమ ఐఫోన్లను హ్యాక్ చేస్తున్నారంటూ కొందరు ప్రతిపక్ష ఎంపీలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల�
కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతున్న అభివృద్ధిని చూసి అందరూ బీఆర్ఎస్లో చేరేందుకు ఇష్టపడుతున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.
Parliament Session | హింస, అల్లర్లతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) అంశంతో పార్లమెంట్ దద్దరిల్లింది. ఆ రాష్ట్రంలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనతో రాజ్యసభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
HD Kumaraswamy | కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంతి, జేడీ(యూ) హెచ్డీ కుమారస్వామి సంచలన ఆరోపణలు చేశారు. బెంగళూరులో విపక్షాల ఐక్యవేదిక సమావేశం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, సమావేశానికి హ�
త్రిపుర అసెంబ్లీలో అశ్లీల వీడియోను చూస్తూ పట్టుబడిన బీజేపీ ఎమ్మెల్యే జబాద్ లాల్ నాథ్పై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష సభ్యులు శుక్రవారం డిమాండ్ చేశారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెలకొన�
కేంద్ర ప్రభుత్వ పంజరంలో చిలుకలా మారిన ఆదాయం పన్ను (ఐటీ) విభాగం మరోసారి ప్రతిపక్ష పార్టీల నేతలను టార్గెట్ చేసింది. దేశవ్యాప్తంగా ఏకకాలంలో పలు విపక్ష పార్టీల నేతల ఇండ్లు, వ్యాపార సముదాయాల్లో సోదాలు నిర్వ�
New Parliament | కొత్త పార్లమెంట్ భవనాన్ని ఈ నెల 28న ప్రధాని ప్రారంభిస్తారన్న లోక్సభ స్పీకర్ ప్రకటనపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దాన్ని రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా అభివర్ణించాయి.
Minister Errabelli | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli Dayakar), భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి తో కలిసి శనివారం సందర్శించారు.
Minister Satyavati Rathode | ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న తెలంగాణలో ప్రతిపక్షాల నాయకులు(Opposition Leaders) ఎన్ని పాదయాత్రలు చేసినా వారికి ప్రయోజనం దక్కదని రాష్ట్ర గిరిజన, స్త్రీ , శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథో�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులను, బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాలను వేధించడానికి ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నదనే దాన్ని కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాలే
ప్రతిపక్ష నా యకులు నిరుద్యోగులు, విద్యార్థుల జీవితాల తో ఆటలాడుకోవద్దని రాష్ట్ర సాంస్కృతిక సార థి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బా లకిషన్ హెచ్చరంచారు.