పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ) భవనం ప్రారంభోత్సవానికి తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య విధాన పరిషత్ సమన్వయకర్త డాక్టర్
వరంగల్ జిల్లా చదరంగ సమైక్య ఆధ్వర్యంలో జులై 5, 6న ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి ఓపెన్ టు అల్ చదరంగ ఎంపిక పోటీలు హనుమకొండ పబ్లిక్ గార్డెన్ సమీపంలోని తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహిస్తున్నట్లు నిర్వా
open puncture shop | ఒక బీజేపీ ఎమ్మెల్యే విద్యార్థులకు వింత సలహా ఇచ్చారు. డిగ్రీల వల్ల ఏ ఉపయోగం లేదన్నారు. ఈ నేపథ్యంలో పంక్చర్ షాప్ తెరుచుకోవాలని స్టూడెంట్స్కు సూచించారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఈ సంఘటన జరిగింద�
Shambhu Border | దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన హర్యానాలోని శంభు హైవేను మూసివేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. హైవేను ఎలా బ్లాక్ చేస్తారని ప్రశ్నించింది. శంభు సరిహద్దు హైవేను తెరువాలని, ట్రాఫిక్ను అన�
Huge Cash Burnt | ఏటీఎంను లూఠీ చేసేందుకు దొంగలు ప్రయత్నించారు. గ్యాస్ కట్టర్తో దానిని తెరిచారు. అయితే ఏటీఎంలో భారీగా ఉన్న నగదు ఆ మంటలకు కాలిపోయింది. (Huge Cash Burnt) సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న బ్యాంకు సిబ్�
emergency exit door | విమానం గాలిలో ఉండగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ (emergency exit door) తెరిచేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో విమాన సంస్థ ఫిర్యాదుతో ఆ ప్రయాణికుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఒక వ్యక్తి ‘గుట్కా ఉయ్యాలి, విమానం విండో తెరుస్తారా?’ అంటూ ఎయిర్ హోస్టెస్ను అడిగాడు. దానికి ఆమె స్పందించిన తీరుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతున్నది. మంగళవారం ఉదయం నుంచి డ్యాం ఐదు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల విద్యుదుత్పత్తి నుంచి 37,936, సుంకేసుల నుంచి 33,656 క్�
బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. స్వచ్ఛ సర్వేక్షణ్లో మెరుగైన ర్యాంకులే లక్ష్యంగా ప్రతి ఏటా ఎప్పటికప్పుడు సంస్కరణలు చేపడుతున్నది. ప్రజలు చెత్త�
స్థానికంగా కురుస్తున్న వర్షాలకు తోడు కర్నాటక, మహారాష్ట్ర నుంచి వస్తున్న వరదతో కృష్ణా, తుంగభద్ర నదులు పోటెత్తుతున్నాయి. ఆల్మట్టి నుంచి శ్రీశైలం వరకు ప్రాజెక్టులకు ఇన్ఫ్లోలు నమోదవుతున్నాయి
బ్రిటన్కు చెందిన డాటా అనలిస్ట్, కన్సల్టెన్సీ సంస్థ కగూల్..హైదరాబాద్లో మరో కార్యాలయాన్ని ప్రారంభించింది. నానక్రామ్ గూడలోని కపిల్ టవర్సలో 17 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ ఆఫీస్ను గ�
హైదరాబాద్లోని జీఎమ్మార్ ఇండస్ట్రియల్ పార్కు వద్ద ప్రపంచస్థాయి ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు కానుంది. ఈ మేరకు జీఎమ్మార్ గ్రూప్ అనుబంధ సంస్థ జీఎమ్మార్ హైదరాబాద్ ఏవియేషన్ సెజ్ లిమిటెడ్ (జీహెచ్ఏఎస�