నగరంలోని పలు ప్రభుత్వ బోధన దవాఖానల్లో కొందరు హెచ్ఓడీలు, ప్రొఫెసర్ స్థాయి వైద్యులు ఓపీ సేవలకు దూరంగా ఉంటున్నారు. కొందరు ప్రొఫెసర్లు విభాగాలకే పరిమితమవగా మరికొంత మంది ప్రైవేటు ప్రాక్టీస్కు ప్రాధాన్య�
గ్రామీణ, పట్టణ ప్రాంతవాసులను దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని పాత దవాఖాన ప్రాంతంలో రూ.34.22కోట్లతో నూతన మాతాశిశు
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పిల్లల వైద్య నిపుణుడు రాజేశ్పై గురువారం జరిగిన దాడిని ఐఎంఏ కరీంనగర్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ పొలాస రామ్కిరణ్, వెంకట్రెడ్డి తీవ్రంగా ఖండించారు.
పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్పై హత్యాచార ఘటనను నిరసిస్తూ.. శనివారం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో ఓపీ సేవలను బహిష్కరిస్తున్నట్లు ఆలిండియా మెడికల్ అసోసియేషన్ న్యూస్ లెటర్ ఎ�
Junior Doctors | రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ ఓపీ సేవలను బహిష్కరిస్తున్నట్లు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. కోల్కతాలో జూనియర్ డాక్టర్పై హత్యాచార ఘటనను నిరసిస్తూ బుధవారం ఓపీ సేవలకు దూరంగా ఉండనున్నట్లు జూడాలు తమ ప�
సర్కారు దవాఖానల్లో ఓపీ సేవలను సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధునిక సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. గంటల తరబడి క్యూలో నిలబడి వేసిచూసే బాధలకు పెట్టేందుకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (అభా) �
జిల్లా ప్రభుత్వ దవాఖానలో క్యూఆర్ కోడ్ ద్వారా ఓపీ సేవలు అందించనున్నారు. దీంతో రోగుల ఇబ్బందులు తొలగనున్నాయి. జీజీహెచ్కు ప్రతిరోజూ వందల సంఖ్యలో రోగులు వచ్చి ఓపీ సేవల కోసం క్యూలో గంటల తరబడి నిరీక్షించేవ�
ఒకప్పుడు అన్నీ సి జేరియన్ ప్రసవాలే. సాధారణ కాన్పుల మాటే వినిపించలేదు. ఈ క్రమంలో కోతలను తగ్గించి సాధారణ ప్రసవాలను పెంచాలని రాష్ట్ర ప్రభు త్వం భావించింది. దీంతో ప్రభుత్వ దవాఖాన లో సాధారణ కాన్పులపై దృష్టి �
ఉదయం 9 గంటల నుంచే సేవలు డీఎంఈ దవాఖానలకు వర్తింపు హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): వైద్య విద్య డైరెక్టరేట్ పరిధిలోని జనరల్, మెటర్నిటీ దవాఖానల్లో ఈవినింగ్ క్లినిక్లు ప్రారంభం కానున్నాయి. ఇందులో సాయం �
ప్రారంభించిన జిల్లా మెజిస్ట్రేట్ నర్సింగ్రావు, వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి వరంగల్ చౌరస్తా :60 సంవత్సరాల వయస్సు పైబడిన వయోవృద్ధులకు వరంగల్ ఎంజీఎం దవాఖానలో ఓపీ సేవలను అందించడానికి ప్రత్యేక విభాగాన�
గాంధీ దవాఖాన | సికింద్రాబాద్లోని గాంధీ దవాఖానలో వచ్చే నెల 3వ తేదీ నుంచి అన్నిరకాల వైద్య సేవలను పునరుద్ధరించనున్నట్లు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు.
పోస్ట్ కొవిడ్ ఓపీ సేవలు | ప్రభుత్వ దవాఖానల్లో పోస్ట్ కొవిడ్ ఓపీ సేవలు ప్రారంభించనున్నట్లు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేశ్ రెడ్డి (డీఎంఈ) రమేశ్ రెడ్డి తెలిపారు.
ఓపీ సేవలు ప్రారంభించాలి | నగరంలోని ప్రభుత్వ దవాఖానల్లో ఓపీ సేవలను ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉన్నతాధికారులను ఆదేశించారు.