హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): వైద్య విద్య డైరెక్టరేట్ పరిధిలోని జనరల్, మెటర్నిటీ దవాఖానల్లో ఈవినింగ్ క్లినిక్లు ప్రారంభం కానున్నాయి. ఇందులో సాయం త్రం 4 నుంచి 6 గంటల వరకు వైద్యులు అందుబాటులో ఉండాలని డీఎంఈ రమేశ్రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఔట్పేషెంట్ (ఓపీ) సేవల విషయంలోనూ కీలక మార్పులు చేశారు. తాజా నిబంధనల ప్రకారం..