ఉదయం 9 గంటల నుంచే సేవలు డీఎంఈ దవాఖానలకు వర్తింపు హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): వైద్య విద్య డైరెక్టరేట్ పరిధిలోని జనరల్, మెటర్నిటీ దవాఖానల్లో ఈవినింగ్ క్లినిక్లు ప్రారంభం కానున్నాయి. ఇందులో సాయం �
ప్రారంభించిన జిల్లా మెజిస్ట్రేట్ నర్సింగ్రావు, వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి వరంగల్ చౌరస్తా :60 సంవత్సరాల వయస్సు పైబడిన వయోవృద్ధులకు వరంగల్ ఎంజీఎం దవాఖానలో ఓపీ సేవలను అందించడానికి ప్రత్యేక విభాగాన�
గాంధీ దవాఖాన | సికింద్రాబాద్లోని గాంధీ దవాఖానలో వచ్చే నెల 3వ తేదీ నుంచి అన్నిరకాల వైద్య సేవలను పునరుద్ధరించనున్నట్లు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు.
పోస్ట్ కొవిడ్ ఓపీ సేవలు | ప్రభుత్వ దవాఖానల్లో పోస్ట్ కొవిడ్ ఓపీ సేవలు ప్రారంభించనున్నట్లు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేశ్ రెడ్డి (డీఎంఈ) రమేశ్ రెడ్డి తెలిపారు.
ఓపీ సేవలు ప్రారంభించాలి | నగరంలోని ప్రభుత్వ దవాఖానల్లో ఓపీ సేవలను ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉన్నతాధికారులను ఆదేశించారు.