TTD Diaries | భక్తుల సౌకర్యం కోసం టీటీడీ 2025 సంవత్సర క్యాలెండర్లు , డైరీలను ఆఫ్లైన్లో ఎంపిక చేసిన ప్రాంతాలలోనూ, టీటీడీ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో అందుబాటులో ఉంచినట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు.
గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేయడంతో సరికొత్త సమస్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపింది. పల్లెలను స్వయంప్రతిపత్తి దిశగా నడిపించేలా బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది.
విద్యుత్తు బిల్లులను ఆన్లైన్లో చెల్లించడం వల్ల పడే చార్జీల భా రాన్ని తిరిగి వినియోగదారులపై మో పేందుకు విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కం)లు సిద్ధమవుతున్నాయి. ఆ మొ త్తాన్ని వినియోగదారుల నుంచి ముక్కుపిండ�
దక్షిణాది అయోధ్య భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో వచ్చే నెల 17న శ్రీరామనవమి (Sri Rama Navami) సందర్భంగా కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన సెక్టార్ టికెట్లను సోమవారం నుంచి ఆన్లైన్ల�
నగర ప్రజలకు సురక్షితమైన, నమ్మదగిన రవాణా సదుపాయాన్ని అందిస్తూ.. ప్రయాణికులను సమయానికి గమ్యస్థానాలకు చేర్చడంలో ర్యాపిడో కీలకపాత్ర పోషిస్తున్నదని ఆ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన పవన్ గుంటుపల్లి అన్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే రీజియన్లలో ఖాళీగా ఉన్న 9,000 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) ప్రకటన విడుదల చేసింది.
CM Revanth Reddy | అసెంబ్లీ కమిటీ హాలులో ఆన్లైన్ ద్వారా మేడారం(Medaram) సమ్మక్క, సారలమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పించే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించారు.