Delhi Pollution: ఢిల్లీలో కాలుష్య తీవ్రత పెరుగుతోంది. మూడవ రోజు కూడా అధిక కాలుష్యం నమోదు అయ్యింది. దీంతో ప్రైమరీ స్కూల్ పిల్లలకు ఆన్లైన్లోనే క్లాసులు కొనసాగించనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం చెప్పారు. దీంతో �
Delhi CM Atishi | వాయు కాలుష్య తీవ్రత పెరిగిపోవడంతో ఢిల్లీ సీఎం అతిషి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐదో తరగతి వరకు ఆన్ లైన్ తరగతులు బోధించాలని అన్ని పాఠశాలలకు గురువారం ఆమె ఆదేశాలు జారీ చేశారు.
దేశ రాజధాని న్యూఢిల్లీలో (Delhi) వాయు నాణ్యత తీవ్ర స్థాయిలో పడిపోయింది. గాలి కాలుష్యంతో (Air pollution) హస్తినలోని చాలాచోట్ల వాయు నాణ్యత సూచీ 450 పాయింట్లు దాటింది.
Heavy Rains | భారీ వర్షాలు, వరదల కారణంగా బడుల్లో మళ్లీ ఆన్లైన్ క్లాసులు ప్రారంభమయ్యాయి. కొన్ని బడులు మంగళవారం నుంచే ప్రారంభించగా, మరికొన్ని బుధవారం నుంచి బోధించనున్నాయి.
గతంలో ఏదైనా కొత్త భాష నేర్చుకోవాలంటే తప్పనిసరిగా క్లాసుకు ప్రత్యక్షంగా వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు సాంకేతికత పుణ్యమా అని ఏ భాషనైనా ఆన్లైన్లో నేర్చుకునే అవకాశం దొరికింది.
Strangled To Death | ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అంబేద్కర్నగర్ జిల్లాలో దారుణం జరిగింది. గోండా పట్టణంలోని ఫోర్బ్స్గంజ్ లొకాలిటీలో ఆన్లైన్ పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయుడిని ఇద్దరు గుర్తు తెలియని దుండగులు గొంతు నులి�
ధనుర్మాసం వచ్చింది మొదలు ప్రతి ఇంటి ముందూ ముచ్చటగా ముగ్గులు ప్రత్యక్షమవుతాయి. ముగ్గు పిండితో చుక్కల ముగ్గులూ, మెలికల ముగ్గులూ వేయడం ఒక ఎత్తయితే.. రంగులతో రంగోలీ ఆవిష్కరించడం మరో ఎత్తు. వెనకటితరంలో చిన్న�
మహ బూబాబాద్ జిల్లా ప్రజల కల నెరవేరనుంది. జిల్లా కేంద్రంలో నిర్మించిన వైద్య కళాశాలలో తరగతులను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రారంభించనున్నారు. మంగళవా రం హైదరాబాద్లోని ప్రగతి భవన్ �
Online classes | దేశ రాజధాని న్యూఢిల్లీతోపాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో వాయు నాణ్యత రోజురోజుకు పడిపోతున్నది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ఉన్న నోయిడాలో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకున్నది
జేఈఈ, నీట్ దేశంలోనే అత్యున్నత ప్రవేశ పరీక్షలు. ఈ పరీక్షలకు సన్నద్ధం కావడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అయితే, గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు, కోచింగ్కు వెళ్లలేని వారికోసం ఐఐటీ పాలక్కడ్ సహా మరికొన్ని
స్కూల్ విద్యార్థుల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు తీవ్ర తలనొప్పితో బాధపడుతున్నారు. కొవిడ్-19 మహమ్మారి సమయంలో ఆన్లైన్ పాఠాలు విన్న పిల్లల్లో ఈ లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు తాజా అధ్యయనంలో తేలిం
Online Acting Classes | నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో సీటు కోసం ప్రవేశ పరీక్ష రాయాల్సిన పన్లేదు. బంజారాహిల్స్ యాక్టింగ్ స్కూల్లో ప్రవేశానికి లక్షలకు లక్షలు సమర్పించుకోవాల్సిన అవసరం లేదు. అకౌంట్లో వెయ్యి రూపాయలు ఉ�
హైదరాబాద్ : తెలంగాణ విద్యా శాఖ నిర్వహించే టెట్ (టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్) ఎగ్జామ్కు ప్రిపేరయ్యే అభ్యర్థులకు టీ సాట్ శుభవార్త వినిపించింది. ఈ నెల 6వ తేదీ నుంచి టీ సాట్ యూట్యూబ్ చానెల్లో తరగతులు