కరోనా మహమ్మారి వల్ల.. అందరి జీవితాలు తలకిందులు అయ్యాయి. 2020 ముందు ఒక లెక్క. 2020 తర్వాత ఒక లెక్క.. అన్న చందంగా అందరి జీవితాలతో కరోనా ఆడుకుంది. ఇంకా ఆడుకుంటూనే ఉన్నది. కరోనా వల్ల విద్యావవస్థ మొ
ఈ ఏడాది నుంచే సెకండియర్లో క్లస్టర్ విధానం అమలు కీలక నిర్ణయం తీసుకున్న ఉన్నత విద్యామండలి హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): ఆ కాలేజీలో చదువు బాగా చెప్తారు, అక్కడ సీటొస్తే బాగుండు.. అని అనుకునే విద్యార్�
ముంబై : ఆన్లైన్ క్లాస్ జరుగుతుండగా అశ్లీల వీడియో ప్రత్యక్షం కావడంతో స్కూల్ యాజమాన్యం ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పుణేలోని రాజ్గురునగర్లో ఐదవ తరగతి విద్యార్ధుల కోసం ఓ ప్ర�
ఇండ్ల వద్దే అడ్మిషన్లు.. ఉచితంగా విద్యాబోధన ఆటోలో మైక్సెట్లతో ప్రభుత్వ టీచర్ల ప్రచారం హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): ‘కరోనా మహమ్మారి కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ తరగతులు ప్రారంభమయ్యాయి. ట�
సందేహాలుంటే నివృత్తి చేసుకోండి మేడ్చల్ జిల్లా డీఈవో ఎన్ఎస్ఎస్ ప్రసాద్ శామీర్పేట, జూలై 8: ఆన్లైన్ పాఠాలు శ్రద్ధంగా వినాలని, ఏమైనా సందేహాలు ఉంటే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని మేడ్చల్ జ�
వారంలో మూడురోజులే నిర్వహణ రోజుకు 45 నిమిషాలపాటే బోధన 31 వరకు బ్రిడ్జి కోర్సు తరగతులు విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదల హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): కిండర్ గార్డెన్సహా శిశు తరగతుల్లోని విద్యార్థులకు స
ముంబై: ఆన్లైన్ క్లాస్ కోసం ఆ గ్రామ విద్యార్థులు ఒక చెట్టు ఎక్కుతున్నారు. గ్రామంలో ఇంటర్నెట్ సౌకర్యం, మొబైల్ సిగ్నల్ సరిగా లేకపోవడమే దీనికి కారణం. కరోనా నేపథ్యంలో స్కూళ్లు తెరుచుకోకపోవడంతో మహారాష�
17.74 లక్షల మంది వద్ద డిజిటల్ పరికరాలు 6.06 శాతం మందికే లేవని తేల్చిన విద్యాశాఖ 3-10 తరగతులవారికి ఊపందుకున్న ఆన్లైన్ బోధన హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ ): రాష్ట్రంలో 3వ తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థుల్
మేడ్చల్, జూన్30(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలల్లో గురువారం నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభం కానున్నాయి. 2021-22 సంవత్సరానికిగాను 3వ తరగతి నుంచి 10 తరగతి వరకు క్లాసులు నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ప్�
3-10 తరగతులకు నెలంతా బ్రిడ్జికోర్సు పాఠ్యాంశాలే ఆగస్టు నుంచి రెగ్యులర్ పాఠాలు హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): కరోనా నేపథ్యంలో 3 నుంచి పదో తరగతి విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు గురువారం నుంచి ప్రారంభ�
లాక్డౌన్ మొదలైనప్పటి నుంచీ బడిపిల్లలంతా ఇంట్లో నాలుగు గోడలకే పరిమితమయ్యారు. ఆన్లైన్ క్లాసులు, అసైన్మెంట్లతో కుస్తీ పడుతూ వచ్చారు. మెల్లమెల్లగా మార్పును అలవాటు చేసుకున్నారు. ఇదంతా నాణేనికి ఒకవైపు
ఎల్లుండి నుంచి ప్రారంభం 50% టీచర్లు, లెక్చరర్లు హాజరు జూలైలోనే డిగ్రీ, పీజీ పరీక్షలు మంత్రి సబితాఇంద్రారెడ్డి హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): ప్రత్యక్ష బోధనా.. ఆన్లైన్ క్లాసులా అన్న సందిగ్ధతకు రాష్ట్