రాష్ట్రంలో విద్యా సంస్థలను తెరవాలని ప్రభుత్వం నిర్ణయించినందున ఆన్లైన్లోనూ విద్యాబోధననకు అనుమతించాలని హైకోర్టు పేర్కొన్నది. కొవిడ్ నేపథ్యంలో విద్యా సంస్థలకు రావడానికి ఆసక్తి చూపని విద్యార్థులు న�
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని పీజీ, యూజీ కళాశాలల్లో ఫిబ్రవరి 12వ తేదీ వరకు ఆన్లైన్ తరగతులే నిర్వహించాలని ఓయూ అధికారులు నిర్ణయించారు. వర్సిటీ పరిధిలోని ప్రిన్సిపల్స్, ఇతర అధికారులతో
Digital Classes | తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఆన్లైన్లో తరగతులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆన్లైన్ క్లాసులు
Online classes | కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్రంలోని ఉన్నత పాఠశాల విద్యార్థులకు నేటినుంచి ఆన్లైన్ తరగతులు నిర్వహించనున్నారు. టీశాట్ ద్వారా 8, 9, 10 తరగతులకు చెందిన విద్యార్థులకు సోమవారం
సెలవుల నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ నిర్ణయం 50 శాతం టీచర్లు విధులకు హాజరవ్వాలని ఆదేశాలు హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): సోమవారం నుంచి 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఆన్లైన్, డిజిటల్ తరగతులు నిర్వహించాలని �
Online Classes in telangana govt schools | ఈ నెల 24 నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. 8, 9, 10 తరగతులకు
JNTU Hyderabad | రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థలకు ఈ నెలఖారు వరకు సెలవులు పొడిగించిన నేపథ్యంలో జేఎన్టీయూ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 17వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఆన్లైన్ క్లాసులు
Mobile Blast | ప్రస్తుతం చాలా విద్యాసంస్థలు ఆన్లైన్ క్లాసులు అందిస్తున్నాయి. వీటిని వినడం కోసమే కొత్త మొబైల్స్, ఇంటర్నెట్ కనెక్షన్లు కొనుగోలు చేసిన వాళ్లు కూడా ఉన్నారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం నుంచి అన్ని తరగతుల స్కూళ్లు తెరుచుకోనున్నాయ. 50 శాతం మించకుండా విద్యార్థులకు భౌతికంగా తరగతులు నిర్వహిస్తామని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బుధవారం తెలిపారు. అయిత
సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు హైదరాబాద్ : ఓ పేరొందిన కాలేజీ తమ విద్యార్థులకు జూమ్ ద్వారా ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తోంది. ఆన్లైన్ క్లాసులు జరుగుతుండగా హఠాత్తుగా ఓ అగంతకుడు చొరబడి.. ఓ విద్య
సైదాబాద్ : కొవిడ్ మహమ్మూరి మూలంగా ఏడాదిన్నర కాలం తర్వాత బుధవారం పాఠశాలలు తెరుచుకున్నాయి. మలక్పేట నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులు స్కూల్కు వెళ్లడానికి అసక్తి చూపించగా, ప్రైవేట్ పాఠశా�
దేశంలోని స్కూల్ పిల్లల్లో మయోపియా (దగ్గరి చూపు లోపం), కమిటెంట్ ఈసోట్రిఫియా (మెల్లకన్ను) వంటి సమస్యలు పెరుగుతున్నాయని డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్స్ ఆందోళన వ్యక్తంచేసింది. ఈ సంస్థ ఏటా ఆగస్టులో పిల�
పిల్లలను స్కూళ్లకు పంపిస్తేనే.. బాగుంటుందని తల్లిదండ్రుల అభిప్రాయం ‘థర్డ్వేవ్’ ముప్పు పొంచి ఉన్నా… 55 శాతం పాఠశాలల వైపే మొగ్గు ‘ఆన్లైన్’ క్లాసులతో విద్యార్థులు రాణించడం లేదని ఆవేదన లోకల్ సర్కిల
Online Murder : ఆన్లైన్ తరగతులకు సక్రమంగా హాజరవడం లేదని, చదువులపై దృష్టిపెట్టడం లేదని విపరీతంగా ఆగ్రహానికి గురైన ఓ తల్లి.. తన కుమారుడిని దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేసింది. అనంతరం తాను కూడా ...