ఆన్లైన్ బెట్టింగ్ ఒకరి ప్రాణం తీసింది. ఆన్లైన్ బెట్టింగ్లో తీవ్రంగా నష్టపోయిన ఓ యువకుడు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన నిజామాబాద్ రూరల్ మండలం ఆకుల కొం
Online Betting | ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్, గ్యాబ్లింగ్కు సంబంధించిన చట్టాలను రూపొందించడం రాష్ట్రాల బాధ్యతని కేంద్రం లోక్సభలో స్పష్టం చేసింది. లోక్సభలో ఈ అంశంపై డీఎంకే ఎంపీ దయానిధి మారన్ అడిగిన ప్రశ్నల�
ఆన్లైన్లో బెట్టింగ్ ఆటలు ఆడుతూ యువకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు.. యువతను ఆన్లైన్ గేమ్స్లోకి ఆకర్షించేందుకు బెట్టింగ్ మాఫియా సోషల్మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్ ప్రభావం ఉన్నా నేడు కాంగ్రెస్ ప్ర
ఆన్లైన్ బెట్టింగ్లు కొందరు యువత పాలిట ఉరితాడుగా మారుతున్నాయి. సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో చాలా మంది ఈ జూదం ఉచ్చులో కూరుకుపోయి, చివరకు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆన్లైన్
Hyderabad | జల్సాలు, బెట్టింగ్లకు అలవాటు పడిన ఓ యవకుడు దొంగగా మారాడు. వ్యసనాల కారణంగా చేసిన అప్పులు తీర్చేందుకు చైన్ స్నాచింగ్కు పాల్పడ్డాడు. హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేసి మంచి ఉద్యోగం చేయాల్సిన ఆ యువకుడ�
Online betting | అనతికాలంలోనే అధిక డబ్బును సంపాదించాలనే ఆశతో ఓ యువకుడు ఆన్లైన్ బెట్టింగ్కు పాల్పడి అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీలో చోటు చేసుకుంది.
ఆన్లైన్ బెట్టింగ్లో భారీగా డబ్బులు కోల్పోయి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్లోని శామీర్పేట చౌరస్తా వద్ద ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది.
జిల్లాలో ఆన్లైన్ బెట్టింగ్ సంస్కృతి రోజురోజుకూ పెరుగుతున్నది. ఈ వ్యసనానికి యువత బానిసగా మారి అప్పులు తీసుకొచ్చి ఆటలాడి.. వాటిని తేర్చే మార్గం లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నది. జిల్లాలో పేకాటపై పోలీసు�
Online betting | ఆన్లైన్లో బెట్టింగ్లతో (Online betting)పాటు పేకాటకు అలవాటు పడి అప్పులు చేసిన ఓయువకుడు దొంగతనాలకు(Thefts) పాల్పడుతూ..మాడ్గుల పోలీసులకు అడ్డంగా దొరికాడు. ఈ సంఘటనకు సంబంధించి ఇబ్రహీంపట్నం ఏసీపీ కార్యాలయంలో ఏసీ
మండలంలోని వడ్డేపల్లిలో తీవ్ర విషాదం నెలకొన్నది. ఆన్లైన్ బెట్టింగ్కు ఓ కుటుంబం బలైంది. బెట్టింగ్లో రూ.లక్షలు పోగొట్టిన కుమారుడితో పాటు తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్సై వంశీకృష్ణారెడ్డి క�
ఆన్లైన్ బెట్టింగ్కు మరో కుటుంబం బలైంది. రూ.లక్షలు పోగొట్టిన ఓ యువకుడితోపాటు అతడి తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన శనివారం నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.