ఆన్లైన్ బెట్టింగ్ నిరోధించే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. ఆన్లైన్ బెట్టింగ్ను నేరంగా పరిగణించేలా ఓ బిల్లును తీసుకువస్తున్నది. ఆన్లైన్లో గేమింగ్ ప్లాట్ఫామ్స్ ద్వారా జరిగే మోసాలను నియంత్
బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో హీరో విజయ్ దేవరకొండకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి నోటీసులు జారీచేసింది. వచ్చే నెల 11న విచారణకు రావాలని ఆదేశించింది.
వాట్సప్లో పరిచయం పెంచుకుంది.. వీడియోకాల్లో మాట్లాడింది.. ఇన్స్టాగ్రామ్ ఐడీ ఇచ్చి మాయమాటలు చెప్పింది. ఆ యువతి మాటలు నమ్మి ఆన్లైన్ బెట్టింగ్లో పెట్టుబడి పెట్టి రూ.13లక్షలు పోగొట్టుకున్నాడు హైదరాబాద
ప్రజలను చైతన్యం చేయడానికే పోలీసు భరోసా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తుంగతుర్తి సీఐ నరసింహారావు చెప్పారు. మండల పరిధిలోని పెదనెమిలలో ‘పోలీస్ ప్రజా భరోసా’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మ�
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ (Betting Apps Promotion) కేసులోకి ఈడీ ఎంటరైంది. విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్ సహా 29 మంది సినీ ప్రముఖులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు �
ఆన్లైన్ బెట్టింగ్లో తీవ్ర నష్టాలు.. కుటుంబ సభ్యుల ఛీత్కారాలు మమత మనసులో చిచ్చురేపాయి. కర్కోటకురాలిగా మార్చాయి. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడం, అవమానాలు పెరగడం, ఇంట్లో తోటి కోడలుకు ప్రాధాన్యం పెరిగిప�
ఆన్లైన్ బెట్టింగ్కు ఓ యువకుడు బలైన ఘటన వికారాబాద్ జిల్లాలో శనివారం చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్పల్లి మండలం కోట్మర్పల్లికి చెందిన బోయిని పాండు కుమారుడు బోయిని విజయ్కు�
Online betting | గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లో ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న నలుగురు వ్యక్తులను కాజీపేట పట్టణంలో శనివారం టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.
నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఆన్లైన్ బెట్టింగ్కు పాల్పడుతున్న రెండు అంతర్రాష్ట్ర ముఠాల సభ్యులనుపోలీసులు అరెస్టు చేసి, 34 ద్విచక్రవాహనాలు, రూ.56 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న �
ఆన్లైన్ బెట్టింగ్ ఒకరి ప్రాణం తీసింది. ఆన్లైన్ బెట్టింగ్లో తీవ్రంగా నష్టపోయిన ఓ యువకుడు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన నిజామాబాద్ రూరల్ మండలం ఆకుల కొం
Online Betting | ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్, గ్యాబ్లింగ్కు సంబంధించిన చట్టాలను రూపొందించడం రాష్ట్రాల బాధ్యతని కేంద్రం లోక్సభలో స్పష్టం చేసింది. లోక్సభలో ఈ అంశంపై డీఎంకే ఎంపీ దయానిధి మారన్ అడిగిన ప్రశ్నల�