Onion prices : దేశంలో ఇటీవలి కాలంలో ఉల్లి ధరలు పెరిగిపోతున్నాయి. దీంతో సామాన్యుడిపై ఆర్థిక భారం పెరుగుతోంది. ఇప్పటికే చక్కెర ధరలు పెరిగిన సంగతి తెలిసిందే.
ఉల్లిగడ్డ ధరలు సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. హైదరాబాద్లోని ప్రధాన ఉల్లిగడ్డ మార్కెట్ (మలక్పేట-న్యూమార్కెట్)లో పదిరోజుల క్రితం రూ.15 నుంచి రూ.28 (కిలో) ధర పలికిన ఉల్లిగడ్డ .. శనివారం రూ.36 నుంచి రూ.46 వరకు ధర ప
నిత్యావసర సరుకుల ధరలు దక్షిణాది రాష్ర్టాల్లో భారీగా పెరుగుతుండటం సంచలనంగా మారింది. గత రెండేండ్లలో బియ్యం, పాలు, చక్కెర, ధనియాలు, సన్ఫ్లవర్ ఆయిల్ ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఉప్పు ధర మాత్రం ఒక్కో రాష్ట�
వంటింట్లో తీపినిచ్చే చక్కెర ఇప్పుడు పెరిగిన ధరతో చేదెక్కింది.. మరోవైపు రుచినిచ్చే ఉల్లిగడ్డ పెరిగిన ధరతో ఘాటెక్కింది. ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో అల్లాడుతున్న సామాన్యులు.. ఇప్పుడు చక్కెర, ఉల్లి ధరల
ఉల్లి ధరలు ఘోరంగా పడిపోవడం పట్ల బీజేపీ పాలిత మహారాష్ట్రలో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగాలం పండించిన పంటకు క్వింటాల్కు కేవలం 100 నుంచి 125 రూపాయల ధర పలకడంతో రైతులు సోమవారం సాయంత్రం గంగాపూర్ అగ్ర�
ఉల్లిధరలు రైతులను కంట నీరు పెట్టిస్తున్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన ఉల్లిగడ్డకు మార్కెట్లో ధరలు దారుణంగా పడిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. గత డిసెంబర్, జనవరి నెలల్లో క్వింటాకు రూ. 3000 నుంచి రూ. 4000 �
ప్రస్తుతం కూరగాయల మార్కెట్లల్లో టమాటా, ఉల్లి ధరలు పడిపోగా, మిర్చి ధర మాత్రం ఘాటెక్కిస్తున్నది. ఇది వరకు కిలో రూ. 80 పలికిన టమాటా, ఉల్లి ధరలు ఇప్పుడు సగానికిపైగా తగ్గాయి.
ఉల్లిగడ్డల ధరలు ఒక్కసారిగా ఘోరంగా పడిపోవడంతో మధ్యప్రదేశ్ ఉల్లి రైతులు విలవిల్లాడుతున్నారు. తాము పండించిన ఉల్లిగడ్డను కారుచౌకగా అమ్మాల్సిన దుస్థితి ఏర్పడిందని, వాటితో ఆదాయం మాట దేవుడెరుగు, కనీసం రవాణ�
తెలంగాణకు పొరుగు రాష్ట్రాల నుంచి ఉల్లిగడ్డ భారీగా దిగుమతి అవుతున్నది. రాష్ట్రంలో అతి పెద్దదైన హైదరాబాద్లోని మలక్పేట గంజి మార్కెట్కు సోమవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో ఉల్లిగడ్డ దిగుమతి అయింది.
మార్కెట్లో ఉల్లిధరలు స్పల్పంగా తగ్గాయి. బుధవారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందని రైతులు బుధవారం దేవరకద్ర వ్యవసాయ మార్కెట్కు ఉల్లిని విక్రయించేందుకు భారీగా తీసుకువచ్చారు.
డిమాండ్కు తగ్గట్లు సరఫరా లేకపోతే ధరలు పెరగడం సహజం. ఈ ఆర్థిక సూత్రాన్ని వంటబట్టించుకున్న కొందరు దళారులు సరఫరా వ్యవస్థను తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. మార్కెట్లోకి ఉల్లి రాకుండా కృత్రిమ కొరతను సృష్టిస
పండుగ పూట ఉల్లి ధరలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. మూడు నెలల క్రితం వరకు రూ.20కి కిలో లభించిన ఉల్లిగడ్డల ధరలు అమాం తం పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలోకు రూ.70కి చేరడంతో
ఉల్లి కన్నీళ్లు పెట్టిస్తున్నది. దే వరకద్ర వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం ధరలు విపరీతంగా పెరిగాయి. మండలంలోని వివిధ గ్రామా ల శివారుల్లో సాగైన ఉల్లిని రైతులు మార్కెట్కు తీసు కొచ్చారు. దాదాపు 16 క్వింట�