AP News | ఏపీలో ముగ్గురు యువకులను నడిరోడ్డుపైనే తెనాలి పోలీసులు చితకబాదిన ఘటన మరువకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఒంగోలులో ఓ మహిళపై పోలీసులు దాష్టీకం ప్రదర్శించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీనిపై ఏపీ ప్
ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వర్షం (Rain) దంచికొట్టింది. నెల్లూరులో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వాన పడుతున్నది. కావలి, బోగోలు, దగదర్తి, చేజర్లలో ఉరుములు, మెరుపులతో �
ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఒంగోలు ఘోర రోడ్డు ప్రమాదం (Raod Accident) జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఒంగోలు మండలం కొప్పోలు సమీపంలో రెండు లారీలు ఢీకొన్నాయి. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు.
హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం చింతగట్టు రింగురోడ్డు వద్ద ఓ ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా, మరో 15 మందికి గాయాలయ్యాయి.
Anna Canteen | కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన అన్న క్యాంటీన్లలో కొత్త చిక్కు ఎదురవుతోంది. రూ.5కే భోజనం పెడుతుండటంతో కొంతమంది తాగుబోతులు కూడా ఇక్కడకు వచ్చి తోటివారితో, సిబ
Balineni | ఒంగోలు రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. మొదటి నుంచి ఉప్పు నిప్పులా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వ్యవహారం ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంటుంది. మొన్నటివర�
ఒంగోలు మాజీ ఎంపీ, దివంగత మాగుంట సుబ్బరామిరెడ్డి సతీమణి, కావలి మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ (78) అనారోగ్యంతో కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆమె చెన్నైలోని ఓ దవాఖానలో చికిత్స పొందుత�
Balineni Srinivas Reddy | వైసీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడిని మారుస్తారనే కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. ప్రకాశం జిల్లా బాధ్యతలను చెవిరెడ్డి భాస్కర్రెడ్డికి అప్ప�
AP News | టీడీపీ నేతల తీరుపై ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్రెడ్డి మండిపడ్డారు. ఒక్కో రైతు నుంచి రూ.8 లక్షలు తీసుకున్నట్లు టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులోని అర్బన�
టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్కు కోర్టు ఏడాది జైలుశిక్ష విధించింది. చెక్బౌన్స్ కేసులో ఒంగోలు రెండో ఏఎంఎం కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ఆయనకు ఏడాది జైలు శిక్షతోపాటు రూ.95 లక్షల జరిమానాను కూడా కోర్టు వి�
Srinivasa kalyanam | ఒంగోలు నగరంలో శ్రీనివాసుడి కల్యాణం కన్నుల పండువగా జరిగింది. ఎమ్మెల్యే బాలినేని దాతగా చేపట్టిన ఈ కల్యాణాన్ని తిలకించేందుకు జిల్లావ్యాప్తంగా భక్తులు తరలివచ్చారు. శ్రీనివాస కల్యాణానికి టీటీడీ వి
Pedda Amberpet | పెద్దఅంబర్పేట వద్ద కారు బీభత్సం సృష్టించింది. ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు నుంచి హైదరాబాద్కు వస్తున్న ఓ కారు.. పెద్దఅంబర్పేట వద్ద ఆగివున్న లారీని ఢీకొట్టింది.
స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పెద్ద మనసు చాటుకున్నారు. మంచి మార్కులు సాధించి ఆర్థిక సమస్యలతో ఇంటర్ చదువును నిలిపివేసిన బాలికకు అండగా నిలిచాడు.