Mallikarjun Kharge : జమిలి ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. జమిలి ఎన్నికలపై కోవింద్ కమిటీ సమర్పించిన నివేదికకు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది.
‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’ విధానాన్ని ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వ హయాంలోనే అమలు చేసే అవకాశం ఉన్నది. విశ్వసనీయ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం, జమిలి ఎన్నికలకు పార్టీలకు అతీతంగా మద్దతు లభిస్తుందని బీజేపీ �
Loksabha Elections 2024 : బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోపై సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) స్పందించింది. ఒకే దేశం..ఒకే ఎన్నికల నినాదం ఆచరణలో సాధ్యం కాదని ఆ పార్టీ నేత ఎస్టీ హసన్ వ్యాఖ్యానించారు.
One Nation One Election: జమిలీ ఎన్నికలు నిర్వహించాలని కమిటీ ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు రిపోర్టులో తెలిపారు. తొలిసారి జరిగే జమిలీ ఎన్నికలకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీల కాల పరిమితి లోక్సభ ఎన్నిక�
Jamili Elections | దేశంలో జమిలి ఎన్నికల (Jamili Elections) నిర్వహణ సాధ్యా సాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ (Ram Nath Kovind) నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ అధ్యాయనం పూర్తైంది.
One Nation, One Election | ఒకే దేశం, ఒకే ఎన్నిక (One Nation, One Election) విధానాన్ని అమలు చేస్తే ప్రతి 15 ఏళ్లకు కేవలం ఈవీఎంలకే పది వేల కోట్లు ఖర్చువుతుందని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తెలిపింది. ప్రతి 15 ఏళ్లకు కొత్త ఈవీఎంలను సమకూర్చుకోవాల్సి
AAP | ఆమ్ ఆద్మీ పార్టీ ‘ఒకే దేశం - ఒకే ఎన్నిక’పై అభిప్రాయాలను ఉన్నత స్థాయి కమిటీకి పంపింది. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి ‘వన్ నేషన్ -వన్ ఎలక్షన్’ అత్యున్నత స్థాయి కమిటీ కార్యదర్శి నితేన్ చంద్రకు లేఖ రాశారు
RamNath Kovind | జమిలి ఎన్నికల (Jamili Elections)పై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ (Ram Nath Kovind ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలు దేశప్రయోజనాలతో ముడిపడిన అంశమని అన్నారు. జమిలితో దేశప్రజలకే ప్రయోజనం చేకూరుతుందని తెలి
జమిలి ఎన్నికలకు కేంద్రంలోని బీజేపీ మొగ్గు చూపుతున్న నేపథ్యంలో లా కమిషన్ తన కసరత్తును ముమ్మరం చేసింది. లోక్సభ, రాష్ర్టాల శాసనసభలకు 2029 నుంచి ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేలా ఫార్ములా రూపొందిస్తున్నట్టు �
Law Commission | ఒకే దేశం.. ఒకే ఎన్నికపై లా కమిషన్ శుక్రవారం కీలక ప్రకటన చేసింది. జమిలి ఎన్నికలు 2024లో సాధ్యం కావని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న చట్టంలో రాజ్యాంగ సవరణలు చేయకుండా జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని త�
జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ శనివారం తొలిసారిగా భేటీ కానున్నది. ఈ సమావేశంలో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై రోడ్మ్యాప్, రాజకీయ పార్టీలు, సంబంధిత నిపుణు
Jamili Elections | లోక్సభకు ముందస్తు ఎన్నికలు లేనట్టేనా? పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన ప్రసంగంతో పరిశీలకులు ఈ అంచనాకు వస్తున్నారు.
జమిలి ఎన్నికలపై కేంద్రం నియమించిన కమిటీ తొలి అధికారిక సమావేశం ఈనెల 23న జరగనున్నది. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన కేంద్రప్రభుత్వం..
One Nation One Election | ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ (One Nation One Election) విధానాన్ని పరిశీలించేందుకు ఏర్పాటైన కమిటీ తొలి అధికార సమావేశం సెప్టెంబర్ 23న జరుగనున్నది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో లోక్సభ, రా�