అధికారంలోకి వచ్చింది మొదలు ‘దేశమంతా ఒక్కటే’ అంటూ బీజేపీ సర్కారు ప్రకటనలతో ఊదరగొడుతూనే ఉన్నది. ఇందులో భాగంగా ‘వన్ నేషన్ - వన్ రేషన్', ‘వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్', ‘వన్ నేషన్ వన్ ట్యాక్స్', ‘వన్
‘బీజేపోళ్లకు భయం పట్టుకున్నది. బిచానా ఎత్తేసిండ్రు. అందుకే జమిలి జమిలి అంటూ కొత్త డ్రామా తెచ్చిండ్రు. తెలంగాణలో ఒక్క సీటు వచ్చేట్టులేదని, నూకలు చెల్లినయ్ అని వాళ్లకు అర్థమైంది. పార్లమెంట్ ఎన్నికల నాటి
భారతదేశంలో ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ పేరుతో జమిలి ఎన్నికలు నిర్వహించాలనే అంశం ఇటీవలి కాలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. లోక్సభ, దేశంలోని అన్ని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అవకాశాలను అధ్యయన�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల పేరుతో డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ విమర్శించారు. ఈ నెల 18 నుంచి ఈ సమావేశాలన
India vs Bharat \ ఇండియా, అనగా భారత్ రాష్ర్టాల సముదాయం అని చెప్తుంది రాజ్యాంగంలోని మొదటి అధికరణం. సెప్టెంబర్ 18న పార్లమెంటును సమావేశపరచటం అంటే 75 ఏండ్ల్ల అనంతరం సరిగ్గా అదే రోజు రాజ్యాంగ సభ నిర్ణయాన్ని తిరగరాయాలనే�
Jamili Elections | దేశంలో జమిలి ఎన్నికలపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుండగా.. సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్ సంస్థ ఓ ఆసక్తికరమైన సంగతిని వెల్లడించింది. దేశంలో పార్లమెంట్ నుంచి గ్రామ పంచాయతీస్థాయి వరకు ఒకేసారి (జమిలి
Prashant Bhushan | ‘వన్ నేషన్ - వన్ ఎలక్షన్’పై ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలను వాయిదా వేయాలనే ఉద్దేశంతోనే కేంద్రం ఈ అంశంపై కుట్రకు తెరలేపి�
మన దేశం విభిన్న జాతుల కలయిక. దేశం లో ఒక వ్యక్తికి కాకుండా విభిన్న వర్గాల నుంచి ఏర్పడినటువంటి శాసనవ్యవస్థకు మన రాజ్యాం గ నిర్మాతలు చట్టబద్ధత కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నారు. అందువల్ల అధ్యక్ష తరహా ప్రజాస్
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లోనే జమిలి బిల్లు పెడతారా? అది ఆమోదం పొందినా.. పొందకపోయినా లోక్సభను రద్దు చేస్తారా? ఆ తర్వాత పాక్షిక జమిలి ఎన్నికలు డిసెంబర్-జనవరిల్లోనే జరిగే అవకాశాలున్నాయా? అనే ఓ రాజకీయ �
One Nation One Election | దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంపై సాధ్యాసాధ్యాల అధ్యయనం కోసం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ తొలి అధికారిక సమావేశం ఇవాళ జరునున్నట్లు సమాచారం.
జమిలి ఎన్నికల ప్రతిపాదనపై కాంగ్రెస్ అగ్రనేత, ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ఒక దేశం, ఒకే ఎన్నిక (One Nation One Election) అంటే అది రాష్ట్రాలపై దాడిగా ఆయన అభివర్ణించారు.
Jamili Elections | కేంద్ర, రాష్ట్ర చట్టసభలకు, ఇంకా అవసరమైతే స్థానిక సంస్థలకు జమిలి ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచన పైకి మంచిగానే కనబడుతున్నప్పటికీ, లోతుగా విశ్లేషిస్తే, ప్రజాస్వామ్య విలువలు, సమాఖ్యస్ఫూర్తికి ప్రమాద
One Nation One Election | బీజేపీ ముందస్తు లోక్సభ ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తున్నదనే ప్రచారం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్�
Nitish Kumar | బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోందని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) అన్నారు. అందుకు ఐదురోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడమే సంకేతమని వ్యాఖ్యానించారు