ఉప్పల్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని కన్నూరు గ్రామపంచాయతీ పరిధిలోని రాములపల్లి చెందిన వంటకాల రామ్ రెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
Chariot Collapses | ఊరేగింపు సందర్భంగా 120 అడుగుల ఎత్తైన రథం కూలింది. ఈ సంఘటనలో ఒకరు మరణించగా పలువురు గాయపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Road Accident | ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు చేసేందుకు వెళ్తుండగా విషాదకర ఘటన చోటు చేసుకున్నది. 44వ నంబర్ జాతీయ రహదారిపై బాల్కొండ మండలం చిట్టాపూర్ వద్ద కారు-లారీ ఢీకొట్టుకున�
నార్సింగి ఔటర్ రింగ్ రోడ్పై ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్ బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి చెన్నై బయలు దేరిన బస్సు ఒక్కసారిగా ప్రమాదానికి �
Helicopter Crashes | భారత నావికాదళానికి చెందిన చేతక్ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఓ అధికారి ప్రాణాలు కోల్పోయారు. నేవీకి చెందిన హెలీకాప్టర్ శనివారం మధ్యాహ్నం నేవీ హెడ్ క్వార్టర్స్లోని ఐఎన్ఎస్ గరుడ రన్వేప�
జయశంకర్ భూపాలపల్లి : గణపురం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గాంధీనగర్ క్రాస్ సమీపంలో ఉన్న పరకాల – భూపాలపల్లి ప్రధాన రహదారి మైలారం డబుల్ బెడ్రూమ్ సమీపంలో బైక్ను కారు ఢీకొంది. స్థానికులు తెలిపిన వివ
ముంబై: ఒక భవనం కూలిన ఘటనలో ఒకరు మరణించగా ఇద్దరు గాయపడ్డారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ ఘటన జరిగింది. కండివాలి ప్రాంతంలో శనివారం సాయంత్రం పురాతన బిల్డింగ్ కూలిపోయింది. దీంతో రెస్క్యూ, అగ్నిమాపక బృందాలు
one died in tractor accident at yacharam | రంగారెడ్డి జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యుత్ స్తంభాల లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు యాచారం మండలం నందివనపర్తి వద్ద బోల్తాపడింది. స్తంభాల
Crime news | పండుగ పూట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ బోల్తా పడటంతో ఓ కూలీ మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన నర్సింహులపేట మండల కేంద్రం సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది.
అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో రసాయనాల పరిశ్రమంలో విషవాయువు లీకై ఒకరు మృతి చెందగా మరో ఆరుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రణ స్థలం మండలం నారువాలో ఉన్న సరాక్ రసాయన పరిశ్రమంలో గ్యాస్ లీక
బండ్లగూడ : ఇద్దరు వృద్దుల మధ్య చెలరేగిన ఘర్షణలో ఒకరు మృతి చెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….బండ్లగూడ జాగీర్ పరిధిలోని ప్రైమ్ ఓల్డే�
అమరావతి : చిత్తూరు జిల్లాలో ఘోరం జరిగింది. ఏనుగు దాడిలో ఒకరు మృతి చెందిన సంఘటన జిల్లాలోని పెద్ద పంజాని మండలం పెనుగొలకల గ్రామంలో విషాదం నింపింది. అడవిలో కట్టెల సేకరణకు వెళ్లిన బంగారప్ప(45) అనే వ్యక్తిపై ఏనుగ
అల్లుడి కుటుంబంపై మామ దాడి | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తన కూతురిని కాపురానికి తీసుకెళ్లడంలేదని కోపంతో ఓ తండ్రి అల్లుడి కుటుంబంపై కత్తులతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అతడి వియ్యంకుర