జయశంకర్ భూపాలపల్లి : గణపురం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గాంధీనగర్ క్రాస్ సమీపంలో ఉన్న పరకాల – భూపాలపల్లి ప్రధాన రహదారి మైలారం డబుల్ బెడ్రూమ్ సమీపంలో బైక్ను కారు ఢీకొంది. స్థానికులు తెలిపిన వివ
ముంబై: ఒక భవనం కూలిన ఘటనలో ఒకరు మరణించగా ఇద్దరు గాయపడ్డారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ ఘటన జరిగింది. కండివాలి ప్రాంతంలో శనివారం సాయంత్రం పురాతన బిల్డింగ్ కూలిపోయింది. దీంతో రెస్క్యూ, అగ్నిమాపక బృందాలు
one died in tractor accident at yacharam | రంగారెడ్డి జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యుత్ స్తంభాల లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు యాచారం మండలం నందివనపర్తి వద్ద బోల్తాపడింది. స్తంభాల
Crime news | పండుగ పూట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ బోల్తా పడటంతో ఓ కూలీ మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన నర్సింహులపేట మండల కేంద్రం సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది.
అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో రసాయనాల పరిశ్రమంలో విషవాయువు లీకై ఒకరు మృతి చెందగా మరో ఆరుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రణ స్థలం మండలం నారువాలో ఉన్న సరాక్ రసాయన పరిశ్రమంలో గ్యాస్ లీక
బండ్లగూడ : ఇద్దరు వృద్దుల మధ్య చెలరేగిన ఘర్షణలో ఒకరు మృతి చెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….బండ్లగూడ జాగీర్ పరిధిలోని ప్రైమ్ ఓల్డే�
అమరావతి : చిత్తూరు జిల్లాలో ఘోరం జరిగింది. ఏనుగు దాడిలో ఒకరు మృతి చెందిన సంఘటన జిల్లాలోని పెద్ద పంజాని మండలం పెనుగొలకల గ్రామంలో విషాదం నింపింది. అడవిలో కట్టెల సేకరణకు వెళ్లిన బంగారప్ప(45) అనే వ్యక్తిపై ఏనుగ
అల్లుడి కుటుంబంపై మామ దాడి | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తన కూతురిని కాపురానికి తీసుకెళ్లడంలేదని కోపంతో ఓ తండ్రి అల్లుడి కుటుంబంపై కత్తులతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అతడి వియ్యంకుర
అమరావతి : ప్రకాశం జిల్లాలో శుక్రవారం సాయంత్రం విద్యార్థులతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడడంతో ఒకరు మృతి చెందగా 15 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. జిల్లాలోని పొదిలి మండలం కంబలపాడు గ్రామం వద్ద ఈ స