అమరావతి : ప్రకాశం జిల్లాలో శుక్రవారం సాయంత్రం విద్యార్థులతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడడంతో ఒకరు మృతి చెందగా 15 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. జిల్లాలోని పొదిలి మండలం కంబలపాడు గ్రామం వద్ద ఈ స
ట్రాక్టర్ను ఢీ కొన్న అంబులెన్స్ | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నరసయ్య పల్లి రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి.
A car collided with an RTC bus, killing one person | జిల్లాకేంద్రంలోని ఆటోనగర్లో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు కారు.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. వేగంగా వచ్చి ఢీకొట్టడంతో బస్సు
సైదాబాద్ : ఇద్దరు యువకులు పల్సర్బైక్పై అతివేగంగా వెళ్తూ డీసీఎం ను ఢీ కొనడంతో ఒకరు దుర్మరణం చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడి దవాఖానలో చికిత్స పొందుతున్న సంఘటన మంగళవారం సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరి
శంషాబాద్ రూరల్ : ఔటర్రింగ్ రోడ్డుపై ముందుగా వెళ్తున్న ట్యాంకర్ను వెనుక నుంచి వస్తున్న కారు ఢీ కొనడంతో కారులో ఉన్న వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగి�
శంషాబాద్ రూరల్ : అన్నదమ్ముల మధ్య ఘర్షణ జరిగి ఒకరు మృతి చెందిన సంఘటన ఆదివారం శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వనపర్తి జిల్లా మందడి మండలం అల్వాల �
Road accident | జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 44 వ జాతీయ రహదారిపై ఉండవల్లి గ్రామ శివారులో వరసిద్ధి వినాయక కాటన్ మిల్లు దగ్గర ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందారు.
శివకాశి పటాకుల కర్మాగారంలో పేలుడు | తమిళనాడులోని శివకాశి శివారులోని జమీన్సల్వార్పట్టి పటాకుల కర్మాగారంలో శనివారం పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి భవనం పూర్తిగా ధ్వంసమైంది. ఘటనలో ఓ వ్యక్తి మృతి చెంద�
కూలిన విమానం | టెక్సాస్లోని ఓ మున్సిపల్ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో సింగిల్ ఇంజిన్ ఉన్న చిన్నవిమానం కుప్పకూలింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో ఓ వ్యక్తి ఘటనాస్థలంలోనే దుర్మరణం చెందగా.. మ�
మెదక్ : ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ కొన్న సంఘటనలో ఒకరు దుర్మరణం చెందిన విషాద సంఘటన జిల్లాలోని రామాయంపేట పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రామాయంపేట మండలంలోని లక్ష్మాపూర్ గ్రామానికి చెం�