మండలంలోని మంతూర్ గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో నియంత్రణ కోల్పోవడంతో కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
ఇటీవల కురుస్తున్న వర్షాలతో డంపింగ్ యార్డ్ సమీపంలో భారీ వరద ప్రవాహం రోడ్డుపై పారుతోంది. వాహనాలు వెళ్లలేని దుస్థితి నెలకొంది. నీటి ప్రవాహం అంచనా తెలియక.. వాహనదారులు గుంతలో పడిపోయిన సందర్భాలు ఉన్నాయి.
Road accident | ఓ స్కార్పియో అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. స్కార్పియో డ్రైవర్ మితిమీరిన వేగం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలయ్యేందుకు కారణమైంది. ఆరు బైకులను ధ్వంసం చేసింది.
ఆర్టీసీ బస్ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మరణించాడు. మరోవ్యక్తి గాయపడ్డాడు. ఈ ఘటన టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్కు చెందిన సోను, వికాస్ న�
భూవివాదం కారణంగా చోటుచేసుకున్న ఘర్షణలో కత్తులు, గొడ్డళ్లతో దాడి చేయడంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని చాంద్ఖాన్పల్లిలో జరిగింది.
కందనూలులో గాలివాన ఎనిమిది మందిని బలితీసుకున్నది. ఆదివారం మధ్యాహ్నం జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షానికి భారీగా ఆస్తినష్టం సంభవించగా, నేలకొరిగిన వృక్షాలతో రాకపోకలకు అంతరాయం కలుగగా..
మంచిర్యాల జిల్లాలోని కడెం ప్రధాన కాలువపై నిర్మించిన పలు వంతెనలు ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోక ప్రమాదాలకు కేరాఫ్గా నిలుస్తున్నాయి. కడెం జలాశయం ప్రధాన కాలువకు ఇరువైపులా రహదారి నిర్మించారు.
రెబ్బెన మండలం గోలేటి గ్రామ పంచాయతీ పరిధిలోని రేకులగూడకు చెందిన టేకాం పోశం(68) తేనె టీగల దాడిలో మృతి చెందాడు. ఎస్ఐ చంద్రశేఖర్ కథనం ప్రకారం.. టేకాం పోశం గోలేటి శ్రీ భీమన్న ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నాడు.
Tragedy | జిల్లాలోని ఎస్ఆర్ఎస్పీ(SRSP) పోచంపాడు గోదావరి నదిలో మహాశివరాత్రి (Mahashivaratri) సందర్భంగా పుణ్య స్థానాలకు వచ్చిన భక్తుడు ఒకరు నీట మునిగి మృతి చెందారు.
ద్విచక్ర వాహనంపై ముగ్గురు యువకులు ప్రయాణిస్తూ నిర్లక్ష్యం, అతి వేగంగా డ్రైవింగ్ చేసి చెట్టుకు ఢీ కొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం తెల్లవారు జామ�
మండలంలోని ముమ్మళ్లపల్లి గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై రెండు బైకులు ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు గాయపడినట్లు ఎస్సై మంజునాథ్రెడ్డి తెలిపారు.