కరోనా వైరస్ ప్రమాదం ఇక తప్పినట్లే అనుకుంటున్న తరుణంలో మళ్లా విజృంభిస్తున్నది. ఈసారి ‘ఒమిక్రాన్’ రూపంలో పడగ విప్పుతున్నది. మొదట దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ కరోనా వేరియంట్ అంతగా ప్రమాదకారి కాదని �
హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మంగళవారం కొత్తగా ఏడు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. ఇందులో ముగ్గురు రిస్క్ దేశాలకు చెందినవారు కాగా.. నలుగురు ఇతర దేశాల నుంచి వచ్చినవారని వైద్యారోగ్య�
Delhi | కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు సోమవారం భేటీ అయ్యారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై
హైదరాబాద్ : తెలంగాణలో తాజాగా మరో మూడు ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 44 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు ఒమిక్రాన్ నుంచి 10 మంది బాధితులు కోలుకున్నారు. రా�
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ జాబితాలో మధ్యప్రదేశ్ కూడా చేరింది. ఆ రాష్ట్రంలో తొలిసారే ఎనిమిది కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త వేరియంట్ కరోనా కేసులు ఇండోర్లో వెలుగుచూసినట్లు మధ్యప్రదేశ్ హోం మంత�
న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో క్రమంగా వ్యాపిస్తున్నది. గత 24 గంటల్లో కొత్తగా ఏడు కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 422కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదివ�
Omicron patients recovering | టిమ్స్లో చికిత్స పొందుతున్న ఒమిక్రాన్ బాధితులందరూ క్రమంగా కోలుకుంటున్నారు. ఇప్పటి వరకు మొత్తం 38 మంది ఒమిక్రాన్ బాధితులతో పాటు అనుమానిత లక్షణాలు
ర్యాలీలు, సమావేశాలపై జనవరి 2 వరకు నిషేధం రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ ఆంక్షలు కఠినంగా అమలు హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొవిడ్-19 ఆంక్షలను కఠినంగా అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయ
జైపూర్: రాజస్థాన్లో కొత్తగా 21 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 43కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ శనివారం తెలిపింది. ఇందులో 11 మంది జైపూర్కు, ఆరుగురు అజ్మీర్కు, ముగ్�
న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. శనివారం నాటికి ఈ సంఖ్య 415కు చేరిందని, 115 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. 108 ఒమిక్రాన్ కేసులతో టాప్లో మహారాష్ట్ర ఉ�
న్యూఢిల్లీ: దేశంలోని సగానికిపైగా రాష్ట్రాలకు ఒమిక్రాన్ వ్యాపించింది. ఇప్పటి వరకు 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 358 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 114 మ�
Omicron cases | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు నాలుగుకు చేరాయి. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మహిళకు ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
కొత్తగా నమోదుకాని ఒమిక్రాన్ కేసులు హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గురువారం కొత్త ఒమిక్రాన్ కేసులు ఏవీ నమోదు కాలేదు. మరోవైపు 177 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు వైద్యారోగ్
Omicron cases in Telangana |తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఒక్కరోజే కొత్తగా 14 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 38కి చేరింది. గడిచిన 24 గంటల్లో ఎ�