గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలో మరో ఇద్దరికి ఒమిక్రాన్ వేరియంట్ కరోనా సోకింది. ఈ నెల 4న జింబాబ్వే నుంచి గుజరాత్లోని జామ్నగర్కు వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతడి�
Omicron | దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కలకలం రేపుతోంది. ఈ క్రమంలో ఇటీవల విదేశాల నుంచి వచ్చిన వారికి కరోనా టెస్టులు చేసి, పాజిటివ్ ఫలితం వస్తే వెంటనే జీనోమ్ టెస్టుల కోసం పంపుతున్నారు.
ముంబై: మహారాష్ట్రలో మరో ఇద్దరికి ఒమిక్రాన్ వేరియంట్ కరోనా సోకింది. దక్షిణాఫ్రికా నుంచి ముంబైకి తిరిగి వచ్చిన 37 ఏండ్ల వ్యక్తి, అమెరికా నుంచి తిరిగి వచ్చిన 36 ఏండ్ల అతడి స్నేహితుడికి ఒమిక్రాన్ పాజిటివ్�
కర్ణాటకలో ఇద్దరిలో గుర్తింపు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి ఆందోళన పడొద్దని ప్రజలకు విజ్ఞప్తి బాధితుల ప్రైమరీ కాంటాక్టుల్లోని ఐదుగురికి పాజిటివ్గా నిర్ధారణ వేరియంట్ నిర్ధారణకు ల్యాబ్కు శాంపిల్స్ న్య�