కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న వారు ఒమిక్రాన్ బారిన పడితే వారిలో బూస్టర్ డోస్ తీసుకోవడంతో పోలిస్తే రోగనిరోధక వ్యవస్ధ మెరుగ్గా ఉంటోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. దీంతో టీకా తీసుకున్న వా
జోహెన్నెస్బర్గ్ : దక్షిణాఫ్రికాలో కరోనా మళ్లీ ప్రభావం చూపుతున్నది. కేసులు మళ్లీ పెరుగుతుండడంతో అక్కడ పరిస్థితులపై అమెరికా ఆరోగ్యశాఖ అధికారులు నిశితంగా పరీక్షలిస్తున్నారు. కరోనా వేరియంట్ అయిన ఒమిక�
కొవిడ్-19 ప్రపంచాన్నే అతలాకుతలం చేసింది. టీకాలు వచ్చేవరకు ఎంతోమంది ప్రాణాలు బలిగొన్నది. కొవిడ్ టీకాలు వచ్చాక ప్రాణనష్టం తప్పింది. అయితే, వ్యాక్సిన్లు కరోనాను పూర్తిగా అడ్డుకోలేవని, రెండు వ
కొవిడ్-19 మళ్లీ విజృంభిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. కాగా, బీహార్ ఆరోగ్య శాఖ అధికారులు కరోనా కొత్త సబ్ వేరియంట్ను గుర్తించారు. ఇందిరాగాంధీ ఇన్�
Omicron | ఒమిక్రాన్ రూపంలో వచ్చిన థర్డ్ వేవ్ ఎంత వేగంగా విజృంభించిందో.. అంతే వేగంగా తగ్గిపోయింది. మొదటి రెండు వేవ్లతో పోలిస్తే ఇది అత్యంత ప్రమాదమని వైద్య నిపుణులు హెచ్చరించినా.. ప్రాణహాని మాత్రం జ�
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. మరో వైపు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కేసుల సంఖ్య పెరుగుతున్నది. దీంతో అధికారులు లాక్డౌన్ తదితర చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో భారత్లో ఒమిక్
న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న తీరుపై కోవిడ్ వర్కింగ్ గ్రూపు చైర్మెన్ ఎన్కే అరోరా స్పందించారు. ఒమిక్రాన్ వల్లే కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకువస్తున్నాయని ఆయన అన్నారు. ఎక్స�
ముంబై : ఇప్పుడిప్పుడే దేశం కరోనా మహమ్మారి నుంచి కోలుకుంటున్నది. ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుతున్న భారత్లో మాత్రం రోజు రోజుకు కొవిడ్ తగ్గుముఖం పడుతున్నది. ఈ క్రమంలో ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ తరుణంల�