సంక్రాంతి సందర్భంగా సొంత ఊర్లకు వెళ్లే వారితో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు రద్దీగా మారాయి. ఈ క్రమంలో కరోనా ముప్పు పొంచి ఉన్నదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
బూస్టర్.. ఎవరినోట విన్నా ఇదే మాట. కరోనా వైరస్కు అడ్డుకట్ట వేయాలంటే బూస్టర్ డోస్ తప్పనిసరి. అయితే, దేశవ్యాప్తంగా 28 శాతం మంది మాత్రమే బూస్టర్ తీసుకున్నారు.
కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటుండగా.. ఒమిక్రాన్ బీఎఫ్-7 రూపంలో మరో ఉపద్రవం పొంచి ఉన్నది. చైనా సహా విదేశాల్లో ఈ వేరియంట్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మనదేశంలోనూ ఇప్పటికే నమోదయ్యాయి.
Omicron sub-variant | దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు రెండు వేలకు సమీపంలోనే వెలుగు చూస్తున్నాయి. అయితే, మహారాష్ట్రలో మాత్రం గత వారంతో పోలిస్తే కేసులు సంఖ్య పెరిగినట్లు అధి�
Omicron BA.4.6 | కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. దీంతో జనం ఊపిరిపీల్చుకుంటున్నారు. కొత్త వేరియంట్ వస్తే తప్ప.. ఇప్పటికీ ఎలాంటి ముప్పు లేదని నిపుణులు పేర్కొన్న విషయం విధితమే. తాజాగా కొత్త వేరియంట్ విస్తరిస్�
న్యూఢిల్లీ: కరోనా వైరస్కు చెందిన ఒమిక్రాన్ వేరియంట్ ఇండియాలో పెను బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే సార్స్సీవోవీ2 జీనోమిక్స్ కన్సోర్టిమ్(ఐఎన్ఎస్ఏసీఓజీ) తన వీక్లీ సమావేశానికి చెందిన
మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. భారత్ సహా అమెరికా, బ్రిటన్, యూరోపియన్ దేశాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువవుతున్నది. ఈ నేపథ్యంలో కేసులపై అధ్యయనం చేసిన జపాన్కు చెందిన టోక్యో యూనివర్సిటీ శాస్త్రవేత్తల�