న్యూఢిల్లీ: కరోనా వైరస్కు చెందిన ఒమిక్రాన్ వేరియంట్ ఇండియాలో పెను బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే సార్స్సీవోవీ2 జీనోమిక్స్ కన్సోర్టిమ్(ఐఎన్ఎస్ఏసీఓజీ) తన వీక్లీ సమావేశానికి చెందిన
మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. భారత్ సహా అమెరికా, బ్రిటన్, యూరోపియన్ దేశాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువవుతున్నది. ఈ నేపథ్యంలో కేసులపై అధ్యయనం చేసిన జపాన్కు చెందిన టోక్యో యూనివర్సిటీ శాస్త్రవేత్తల�
ఫ్రాన్స్ దేశం కొత్త కరోనా వేవ్ ఎదుర్కొంటోందని ఆ దేశ వ్యాక్సినేషన్ చీఫ్ అలెన్ పిషర్ వెల్లడించారు. స్థానిక టీవీ ఛానెల్కు బుధవారం నాడు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్లో కరోనా కేసులు వేగంగా పె�
మహారాష్ట్రలో ఒమిక్రాన్ వైరస్ సబ్ వేరియంట్లు వెలుగులోకి వచ్చాయి. నలుగురికి బీ.ఏ.4, ముగ్గురికి బీ.ఏ.5 వేరియంట్లు సోకినట్టు అధికారులు గుర్తించారు. వారందరికీ కూడా స్వల్ప లక్షణాలే ఉన్నాయని, ఇంట్లోనే చికిత్స
ముంబై: ఒమిక్రాన్ సబ్ వేరియంట్లైన బీఏ.4, బీఏ.5 కరోనా కేసులు దేశంలో క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని పూణేలో ఈ కొత్త కరోనా వేరియంట్ల తొలి కేసులు నమోదయ్యాయి. ఈ వేరియంట్ల కరోనా వైరస్ను తాజాగా ఏడు
కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న వారు ఒమిక్రాన్ బారిన పడితే వారిలో బూస్టర్ డోస్ తీసుకోవడంతో పోలిస్తే రోగనిరోధక వ్యవస్ధ మెరుగ్గా ఉంటోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. దీంతో టీకా తీసుకున్న వా
జోహెన్నెస్బర్గ్ : దక్షిణాఫ్రికాలో కరోనా మళ్లీ ప్రభావం చూపుతున్నది. కేసులు మళ్లీ పెరుగుతుండడంతో అక్కడ పరిస్థితులపై అమెరికా ఆరోగ్యశాఖ అధికారులు నిశితంగా పరీక్షలిస్తున్నారు. కరోనా వేరియంట్ అయిన ఒమిక�
కొవిడ్-19 ప్రపంచాన్నే అతలాకుతలం చేసింది. టీకాలు వచ్చేవరకు ఎంతోమంది ప్రాణాలు బలిగొన్నది. కొవిడ్ టీకాలు వచ్చాక ప్రాణనష్టం తప్పింది. అయితే, వ్యాక్సిన్లు కరోనాను పూర్తిగా అడ్డుకోలేవని, రెండు వ
కొవిడ్-19 మళ్లీ విజృంభిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. కాగా, బీహార్ ఆరోగ్య శాఖ అధికారులు కరోనా కొత్త సబ్ వేరియంట్ను గుర్తించారు. ఇందిరాగాంధీ ఇన్�
Omicron | ఒమిక్రాన్ రూపంలో వచ్చిన థర్డ్ వేవ్ ఎంత వేగంగా విజృంభించిందో.. అంతే వేగంగా తగ్గిపోయింది. మొదటి రెండు వేవ్లతో పోలిస్తే ఇది అత్యంత ప్రమాదమని వైద్య నిపుణులు హెచ్చరించినా.. ప్రాణహాని మాత్రం జ�
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. మరో వైపు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కేసుల సంఖ్య పెరుగుతున్నది. దీంతో అధికారులు లాక్డౌన్ తదితర చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో భారత్లో ఒమిక్