Lok Sabha : లోక్సభలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రతిపక్షాలు స్పీకర్ ఓంబిర్లాపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. బుధవారం సాయంత్రం జరిగిన మూజువాణి ఓటింగ్తో అవిశ్వాసం వీగిపోయింది.
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్ష సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం లోక్సభలో చర్చ జరిగింది. ఓం బిర్లాను పెద్ద మనిషిగా కొనియాడుతూనే విపక్షంపై ఆయన తీసుకున్న కఠిన చర్యలను ప్రతిపక్ష సభ
Lok Sabha : ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి, చర్చకు, ఓటింగ్కు పట్టుబట్టాల్సిన ప్రతిపక్షం రూట్ మార్చింది. ఉదయం సభ ప్రారంభం కాగానే గల్ఫ్ యుద్ధం, చమురు ధరలు, భారతీయుల తరలింపు వంటి అంశాల్ని లేవనెత్
Lok Sabha : వచ్చే వారం లోక్సభలో స్పీకర్పై కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం పెట్టబోతుంది. ఈ నేపథ్యంలో ఈ తీర్మానంపై ఉత్కంఠ నెలకొంది. అందుకే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చే�
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను పదవి నుంచి తొలగించేందుకు విపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై పార్లమెంట్ మలి విడత బడ్జెట్ సమావేశాల తొలి రోజైన మార్చి 9న చర్చ, ఓటింగ్ ఉంటాయని పార్లమెంటరీ వ్యవహారా�
Om Birla : లోక్సభ స్పీకర్ ఓం బిర్లా బంగ్లాదేశ్ వెళ్లనున్నారు. అక్కడ ఈ నెల 17న బంగ్లా ప్రధానిగా తారిఖ్ రహమాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఓంబిర్లా దేశ ప్రతినిధిగా హాజరుకానున్నారు.
లోక్సభలో గత గురువారం ప్రధాని మోదీ ప్రసంగం రద్దయిన తర్వాత విపక్షాలపై పరువు నష్టం ఆరోపణలు చేసినందుకు, విపక్ష నేత రాహుల్ గాంధీని సభలో మాట్లాడేందుకు అనుమతించనందుకు ఆయనను పదవి నుంచి తొలగించే తీర్మానాన్ని
Lok Sabha : లోక్సభ ఇవాళ నిరవధిక వాయిదా పడింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఇవాళ 21వ రోజు. అయితే ఎక్కువ శాతం ఈ సెషన్లో నిరసనలతోనే సభ గడిచింది. బీహార్ ఓట్ల సవరణ అంశంపైనే సమావేశాలు సాగాయి.
ఇంట్లో పెద్ద యెత్తున నోట్ల కట్టలు బయటపడిన ఉదంతంలో జస్టిస్ యశ్వంత్ వర్మపై పార్లమెంట్లో అభిశంసన ప్రక్రియ మొదలైన క్రమంలో అతనిపై వచ్చిన ఆరోపణలపై విచారణకు ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్న�