Lok Sabha : లోక్సభ ఇవాళ నిరవధిక వాయిదా పడింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఇవాళ 21వ రోజు. అయితే ఎక్కువ శాతం ఈ సెషన్లో నిరసనలతోనే సభ గడిచింది. బీహార్ ఓట్ల సవరణ అంశంపైనే సమావేశాలు సాగాయి.
ఇంట్లో పెద్ద యెత్తున నోట్ల కట్టలు బయటపడిన ఉదంతంలో జస్టిస్ యశ్వంత్ వర్మపై పార్లమెంట్లో అభిశంసన ప్రక్రియ మొదలైన క్రమంలో అతనిపై వచ్చిన ఆరోపణలపై విచారణకు ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్న�
Lok Sabha | బీహార్లో ఓటరు జాబితా సవరణ పార్లమెంట్ వర్షాకాల మావేశాలను (Parliament Session) కుదిపేస్తోంది. దీనికి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఎంపీలు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు.
Om Birla | పార్లమెంట్ (Parliament) సమావేశాలు ప్రారంభమై ఆరు రోజులవుతున్నా.. ఎలాంటి చర్చలూ జరగడం లేదు. ఈ క్రమంలో సభ్యులకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా (Om Birla) కీలక హెచ్చరికలు చేశారు.
Om Birla | లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్ని పార్టీల లోక్సభాపక్ష నేతలతో సమావేశమయ్యారు. పార్లమెంట్లోని లోక్సభ స్పీకర్ ఛాంబర్ సమావేశం జరుగుతోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమై ఐదు రోజులవుతున్నా
Sabarmati Report | గుజరాత్ అల్లర్లు, గోద్రా రైలు దహన కాండను ఆధారంగా చేసుకొని తెరకెక్కిన తాజా చిత్రం ‘ది సబర్మతి రిపోర్ట్’ (The Sabarmati Report). ఈ చిత్రాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఇవాళ వీక్షించనున్నారు.
Waqf Bill | పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లు-2024 (Waqf Amendment bill-2024)పై అధ్యయనానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీ (JPC)ని కేంద్రం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీకి చైర్మన్�
Anjali Birla | ఐఆర్పీఎస్ అధికారిణి, లోక్సభ స్పీకర్ (Lok Sabha Speaker) ఓం బిర్లా కుమార్తె అంజలి బిర్లా (Anjali Birla) ఢిల్లీ హైకోర్టు (Delhi High Court)లో పరువు నష్టం దావా (Defamation Suit) వేశారు.
Om Birla : రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో సోమవారం జరిగిన చర్చలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మోదీ సర్కార్పై తీవ్రస్ధాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే.
Lok Sabha | లోక్సభ (Lok Sabha) సమావేశాలు ఐదోరోజు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే టీ 20 ప్రపంచకప్లో (T20 World Cup 2024) గెలుపొందిన టీమ్ ఇండియా జట్టుకు స్పీకర్ ఓం బిర్లా (Om Birla), ఇతర సభ్యులు అభినందనలు తెలిపారు. కెప్టెన్
ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) ఢిల్లీలోని ఇంటిపై మరోసారి దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు అశోక్ రోడ్డులోని ఆయన నివాసంపై దాడికి పాల్పడ్డారు. ఇంటి నేమ్ ప్లేట్, గేటుపై నల్ల ఇం�