Patient Dumped In Garbage | క్యాన్సర్తో బాధపడుతున్న 60 ఏళ్ల వృద్ధురాలి పట్ల ఆమె కుటుంబం దారుణంగా ప్రవర్తించింది. మనవడు ఆమెను చెత్తకుప్ప వద్ద పడేశాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Old woman | మధిర ఫిబ్రవరి 20 : ఆక్రమణకు గురైన తన ఇంటి స్థలాన్ని ఇప్పించాలని ఓ 85 ఏండ్ల వృద్ధురాలు తహసీల్దార్ కార్యాలయంలో అనేక సార్లు ఫిర్యాదు చేసింది. అయితే ఎన్నిసార్లు గోడు వెళ్లబోసుకున్నా సమస్య తీరకపోవడంతో.. అదే
Old Woman Lived With Corpses Of Family | ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా మరణించారు. ఆ కుటుంబానికి చెందిన వృద్ధురాలు రెండు రోజుల పాటు వారి శవాలతో అక్కడే నివసించింది. చివరకు ఆ ఇంటిని వీడి మరో ఊరిలో ఉన్న కుమ�
Old Woman Thrashed, Forced To Drink Urine | ఒక వృద్ధురాలు చేతబడి చేస్తున్నట్లుగా గ్రామస్తులు అనుమానించారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెను దారుణంగా హింసించి కొట్టారు. కాళ్లు, చేతులపై వాతలు పెట్టారు. బలవంతంగా మూత్రం తాగించారు. కుక్క మలాన
ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలైన 116 ఏండ్ల జపాన్ మహిళ టోమికో ఇతోకా మృతి చెందినట్టు శనివారం అధికారులు ప్రకటించారు. ఆషియాలో నివసించే టోమికోకు నలుగురు పిల్లలు, ఐదుగురు మనవలు ఉన్నారు.
నవమాసాలు మోసి కనీ పెంచిన కొడుకు వృద్ధాప్యం లో తన సంరక్షణ చూసుకుంటాడునుకున్న ఆ తల్లికి నిరాశే ఎదురైంది. కొడుకు తీరుపై అధికారులకు విన్నవించినా ఫలితం దక్కకపోవడంతో మెట్పల్లి ఆర్డీవో కార్యాలయం చుట్టూ ప్రద
నవ మాసాలు మోసి, కంటికి రెప్పలా కాపాడి పెద్ద చేసిన కొడుకుకు కన్నతల్లి భారమైంది. వృద్ధాప్యంలో తల్లికి అండగా నిలవాల్సిన కొడుకు తనకు సంబంధమే లేదంటూ అమానవీయంగా వ్యవహరించాడు. దీంతో పదేండ్లుగా గుడిసెలో ఒంటరిగ�
గ్రామాలు, పట్టణాల్లో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. గుంపులు గుంపులుగా వీధుల్లో సంచరిస్తూ ప్రజలపై పంజా విసురుతూ ప్రాణాలు తీస్తున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలపై ఎక్కువగా దాడులు చేసి తీవ్
Telangana | కట్టుకున్న తోడు కాలం చేయగా.. కన్న కొడుకులు కాదు పొమ్మన్నా రు. కనిపెంచిన మమకారాన్ని మరిచి కొట్టి ఇంటి నుంచి గెంటేశారు. ఒంటిమీదున్న నగ లు, ఉన్న భూమిని లాక్కొని కట్టుబట్టలతో వెళ్లగొట్టారు.
Prajavani | బతికే ఉన్నా ‘మహా ప్రభో’ అంటూ ఓ వృద్దురాలు(Old woman) ఎక్కని మెట్లు.. కలవని అధికారి లేడు. పింఛన్ మంజూరు చేయండంటూ ఖైరతాబాద్ తహసీల్దార్కు మొర పెట్టుకున్నా పట్టించుకోవడం లేదని కన్నీటి పర్యంతమైంది.
తన భూమిని మోసపూరితంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, దాన్ని రద్దు చేసి తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ వృద్ధురాలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట పురుగుమందు డబ్బాతో నిరసనకు దిగింది. సూర్యాపేట జిల్లా మోతె మం�
toilet as home for old woman | వర్షాలకు మట్టి ఇంటిని వృద్ధురాలు కోల్పోయింది. సహాయం కోసం ప్రభుత్వ అధికారులను కోరింది. వారు స్పందించకపోవడంతో ప్రభుత్వ పథకం కింద నిర్మించిన మరుగుదొడ్డిలో ఏడాదిగా నివసిస్తున్నది.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత భవిష్యత్తును నిర్ణయించేది ఓటు. అయితే, స్వాతంత్య్రం వచ్చి 77 ఏండ్లయినా ఏ సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇప్పటికీ నూరు శాతం పోలింగ్ రికార్డవ్వలేదు.