కంట్రిబ్యూటరీ పెన్షన్ సీమ్ (సీపీఎస్)ను వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలంటూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు నినదించారు. సోమవారం పెన్షన్ విద్రోహదినంలో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందో�
ఉద్యోగుల పాలిట గుదిబండగా మారిన జీవో-28ని రద్దుచేయాలని సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ డిమాండ్ చేశారు. సీపీఎస్ స్థానంలో పాత పింఛన్ను పునరుద్ధరించాలని కోరారు.
ఉద్యోగులకు భద్రతలేని సీపీఎస్ను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ కాంట్రిబ్యూటరీ పింఛన్ స్కీమ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లింగమొల్ల ధర్మన్గౌడ్ డిమాండ్ చేశారు. పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరి
ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎన్నికల ముందు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన పాత పెన్షన్ పథకాన్ని అమలు చేయకుంటే పోరాటం తప్పదని పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షుడు గుండు కృష్ణమూర్తి హెచ్చరించారు. బుధవారం జిల్లా కేంద్రంలో
కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని (Contributory Pension) రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని కొనసాగించాలని తపస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వోడ్నాల రాజశేఖర్ డిమాండ్ చేశారు.
ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఉరితాడుగా మారిన సీపీఎస్ను అంతం చేసి, పాత పెన్షన్ అమలు కోసం పోరాటం చేయాలని సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్మితప్రజ్ఞ పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలతో ఆదివ�
ఉద్యోగ, విశ్రాంత ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కొద్ది నెలలుగా కొనసాగుతున్న పెన్షన్ రగడ తీవ్రస్థాయికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే పాతపెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్
ఉద్యోగులకు నష్టం కలిగిస్తున్న కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్)ను రద్దుచేసి, పాత పెన్షన్ను పునరుద్ధరిస్తామని అన్ని రాజకీయ పార్టీలు స్పష్టమైన హామీనివ్వాలని నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్ష
ఉద్యోగ ప్రకటనలు 2004కు ముందే వెలువడి, 2004 సెప్టెంబర్ 1 తర్వాత నియామకమైన ఉద్యోగ, ఉపాధ్యాయులకు సీపీఎస్ స్థానంలో పాత పింఛన్ను అమలుచేయాలని సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం ప్రభుత్వాన్ని కోరింది.
సీపీఎస్ను రద్దుచేసి, పాత పెన్షన్ను అమలుచేస్తే ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం పడదని తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్ సీపీఎస్ఈయూ) నేతలు మంత్రి హరీశ్రావు దృష్టికి
పాత పెన్షన్ను పునరుద్ధరించాలని, సీపీఎస్ను రద్దు చేయాలని కోరుతూ సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహదినంగా పాటించాలని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) పిలుపునిచ్చింది.
పాత పెన్షన్ సాధన సంకల్పయాత్ర ముగింపు మహాసభను ఈ నెల 12న నిర్వహిస్తున్నట్టు సీపీఎస్ అధ్యక్షులు స్థితప్రజ్ఞ, కార్యదర్శులు శ్రీకాంత్, నరేశ్గౌడ్ గురువారం తెలిపారు. నాంపల్లి క్రిమినల్ కోర్టులో జరిగిన స�
పాత పెన్షన్ సాధన కోసం తాము చేపట్టిన సంకల్ప రథయాత్ర సోమవారం ముగిసినట్టు సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.