తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ సీమ్ ఎంప్లాయీస్ యూనియన్ తలపెట్టిన ‘పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్ర’ ఆదివారం ప్రారంభమవుతుందని ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ తెలిపారు.
కాంట్రిబ్యూటరీ పెన్షన్ సీం ఎంప్లాయిస్ యూనియన్ (సీపీఎస్ఈయూ) నిర్వహించ తలపెట్టిన ‘పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్ర’కు తెలంగాణ గ్రూప్ - 1 అధికారుల సంఘం సంపూర్ణ మద్దతు తెలిపింది.
సీపీఎస్ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పుప్పాల కృష్ణకుమార్, ప్రధానకార్యదర్శి హన్మాండ్ల భా స్కర్ ప్రభుత్వాన్ని క
పాత పెన్షన్ను పునరుద్ధరించే రాష్ర్టాలను కేంద్రప్రభుత్వం బెదిరించడమేమిటని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. తమ మాట వినని రాష్ర్టాలకు అదనపు రుణాలు ఇవ్వబోమని ప్రకటించడం అత్యంత దారుణమని పేర్కొన్నాయి.