కేబీఆర్ వన్వేతో వాహన ఆధారిత యాప్ సేవలు భగ్గుమన్నాయి. ఓలా, ర్యాపిడో, ఉబర్ తదితర యాప్లు కేబీఆర్ పరిసరాల్లో రైడ్స్ ఓకే చేసేందుకు రెట్టింపు ధరలు చూపించాయి. చాలా మంది యాప్ డ్రైవర్లు ఆదిశలో రైడ్లను తీ�
ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్..తాజాగా యాక్సిస్ ఎనర్జీతో జట్టుకట్టింది. 2032 నాటికి 20 గిగావాట్ల బ్యాటరీ ఎనరీ స్టోరేజ్ సిస్టమ్ను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్టు కంపెనీ వర్గాలు
Gig Workers | రేవంత్ సర్కార్ను మొద్దునిద్ర నుంచి తట్టిలేపడానికి తామంతా శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగుతున్నట్టు వాహన, డెలివరీ సంఘాల జేఏసీ ప్రకటించింది. వాహన సేవలు, యాప్ ఆధారిత డెలివరీ స�
ఎయిర్పోర్టులో ఇటీవల అమలు చేసిన 8 నిమిషాల ఉచిత డ్రాప్-ఆఫ్ పరిమితి, ఓవర్ స్టే చార్జీల విధానాన్ని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ ఫామ్ వరర్స్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తున్నట్టు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొం
ఓలా, ఉబర్ రద్దు చేయడంతో పాటు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సోమవారం నల్గొండ జిల్లాలో ఆటో బంద్ నిర్వహించారు. అందులో భాగంగా ఆటో ర్యాలీ తీసి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ�
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్..అక్షయ తృతీయ సందర్భంగా ప్రత్యేక ఆఫర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎంపిక చేసిన మాడళ్లపై రూ.50 వేల వరకు ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చునని సంస్థ తెలిపింది.
APP Drivers | వాహన ఆధారిత యాప్ డ్రైవర్లు తమ టార్గెట్ పూర్తి చేసుకోవడానికి ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఒక్క రోజులో చాలా రైడ్స్ చేయాలనే ఆతృతతో నగర రోడ్లపై బండ్లను పరుగులు పెట్టిస్తున్నారు. ని
App Drivers | యాప్ ఆధారిత డ్రైవింగ్ అంటే ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. గమ్యం చేరేవరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఓలా, ఉబర్, ర్యాపిడోకు చెందిన కొందరు డ్రైవర్లు ఇష్టా�
Bharat Taxi | ఉబర్, ఓలా, ర్యాపిడో వంటి ప్రైవేటు సంస్థలకు దీటుగా కేంద్ర సహకార శాఖ ఆధ్వర్యంలో దేశంలో తొలిసారిగా సహకార (కో-ఆపరేటివ్) క్యాబ్ సేవలు ప్రారంభం కాబోతున్నాయి.
ప్రముఖ విద్యుత్ వాహన సంస్థ ఓలా మరోసారి నిధులను సేకరించడానికి సిద్ధమైంది. రూ.1,500 కోట్ల నిధుల సేకరణకు కంపెనీ బోర్డు శనివారం సమావేశమైన గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
కేంద్ర సహకార శాఖ ఆధ్వర్యంలో దేశంలో తొలిసారిగా సహకార (కో-ఆపరేటివ్) క్యాబ్ సేవలు ప్రారంభం కాబోతున్నాయి. ‘భారత్ ట్యాక్సీ’ పేరుతో వస్తున్న ఈ సేవల్లో రైడ్ ద్వారా వచ్చే ఆదాయం మొత్తాన్ని (100%) డ్రైవర్లకే చెల్�
ఓలా..మార్కెట్లోకి ప్రత్యేక ఎడిషన్గా రోడ్స్టర్ ఎక్స్+ మాడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 9.1 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన ఈ మాడల్ ధరను రూ. 1, 89,999గా నిర్ణయించింది.
ప్రముఖ ఈవీ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో అరుదైన ఖనిజాల కొరత తీవ్రతరమవుతున్న ప్రస్తుత తరుణంలో ఓలా ఎలక్ట్రిక్ ఏకంగా స్వదేశీ సెల్ను తయారు చేసే�