ప్రముఖ ఈవీ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో అరుదైన ఖనిజాల కొరత తీవ్రతరమవుతున్న ప్రస్తుత తరుణంలో ఓలా ఎలక్ట్రిక్ ఏకంగా స్వదేశీ సెల్ను తయారు చేసే�
యాప్ ఆధారిత ట్యాక్సీ సేవలు వినియోగించుకునే ప్రయాణికుల జేబుకు చిల్లు పడనుంది. రద్దీ సమయాల్లో కనీస చార్జీపై రెండింతలు పెంచుకునేందుకు ఉబర్, ఓలా, ర్యాపిడో వంటి క్యాబ్ అగ్రిగేటర్లకు కేంద్ర రోడ్డు రవాణా మ�
ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి రైడ్ హెయిలింగ్ కంపెనీల యాప్లపై కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ (సీసీపీఏ) దర్యాప్తు చేస్తున్నదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ చెప్పారు. సత్వర సేవల కోసం ముందుగానే టిప్ను చ�
రాపిడో, ఓలా, ఉబర్ ట్యాక్సీ సంస్థల సేవలను రద్దు చేయాలని ఆటో వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ర్ట అధ్యక్షుడు కంచర్ల జమాలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం కొత్తగూడెం పట్టణంలో ఆటో డ్రైవర్లతో క�
కేంద్రంలోని బీజేపీ సర్కారు తీసుకొచ్చిన మేకిన్ ఇండియా పథకం ఘోరంగా విఫలమైందని ఫిన్ఫ్లూయెన్సర్ అక్షత్ శ్రీవాస్తవ విమర్శించారు. ప్రస్తుతం భారత్లో ఎంతో ప్రసిద్ధి చెందిన ఓలా, జొమాటో, పేటీయం వంటివి వాస్
ప్రజలు తమ తమ గమ్య స్థానాలను చేరడానికి రేపిడో, ఓలా బైక్లపై వెళ్లడం మనకు తెలుసు. అయితే బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి ఆఫీస్కు వెళ్లేందుకు ఓలా, ఊబర్లు దొరక్కపోవడంతో వినూత్నంగా ఆలోచించాడు.
దూరం ఒక్కటే అయినా వేర్వేరు ఫోన్ల ద్వారా రైడ్లు బుక్ చేసిన వినియోగదారులకు వేర్వేరు చార్జీలు విధిస్తున్నారని, ముఖ్యంగా ఐఫోన్ యూజర్లపై బాదుడు అధికంగా ఉందని వచ్చిన ఆరోపణలపై క్యాబ్ సేవల సంస్థలు ఉబర్, ఓ�
వినియోగదారులు ప్రయాణించే ఒకే దూరానికి సంబంధించి వారు రైడ్ బుక్ చేసే సాధనాలను బట్టి వేర్వేరు చార్జీలు వసూలు చేయడంపై ఓలా, ఉబర్, ర్యాపిడో, ఇతరులకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంగళవారం నోటీసులు జార
Cabs Rates | ఉబర్ (Uber), ఓలా (Ola) వంటి యాప్లు ఒకే దూరానికి ఆండ్రాయిడ్లో ఒక ఛార్జీని, ఆపిల్ ప్లాట్ఫామ్లో వేరొక ఛార్జీని (Cabs Rates) వసూలు చేస్తుండటంపై ఇటీవలే పెద్ద ఎత్తున చర్చ నడిచిన విషయం తెలిసిందే.
ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా గ్రూపు తాజాగా.. ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ విభాగంలోకి అడుగుపెట్టింది. ఒకేసారి మూడు మాడళ్లను విడుదల చేసిన సంస్థ..మరో రెండు మాడళ్లను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించిం�
వినియోగదారులను మోసపుచ్చి ఆర్థిక ప్రయోజనం పొందుతున్న యాప్స్ దేశంలో పెరిగిపోతున్నట్టు అడ్వైర్టెజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ) తాజా నివేదికలో వెల్లడించింది. తాము విశ్లేషించిన 53 య