Ola-Uber-Rapido autos banned | పొరుగు రాష్ట్రం కర్నాటకలో ఓలా, ఉబర్, ర్యాపిడో సంస్థలు ఆటోరిక్షా సర్వీసులను బుధవారం నుంచి నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆన్లైన్ బుకింగ్స్పై సైతం నిషేధిస్తున్నట్లు
నిబంధనలకు విరుద్ధంగా ఆటోలు నడుపుతున్న ఓలా, ఉబర్, ర్యాపిడో సంస్థలు మూడు రోజుల్లోగా ఆటో సర్వీసులను నిలిపివేయాలని కర్ణాటక సర్కారు ఆదేశించింది. ఎందుకు నిలిపివేయకూడదో మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని స్పష్ట
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా ఉద్యోగులకు షాకిచ్చింది. సాఫ్ట్వేర్ వర్టికల్లో పనిచేస్తున్న సిబ్బందిలో 500 మందిని తొలిగించింది. పునర్వ్యవస్థీకరణలో భాగంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెల�
ఓలా దాదాపు 500 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించేందుకు సన్నాహాలు చేపట్టింది. సాఫ్ట్వేర్ టీములకు చెందిన ఉద్యోగులపై ఓలా వేటు వేయవచ్చని భావిస్తున్నారు.
ఓలా ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ బేస్ వేరియంట్ ఓలా ఎస్1ను అధికారికంగా లాంఛ్ చేసింది. ఓలా ఎస్1 ప్రొతో పోలిస్తే చిన్న బ్యాటరీ ప్యాక్తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రూ 99,999కి అందుబాటులో ఉంది.
న్యూఢిల్లీ, ఆగస్టు 15: ఓలా ఎలక్ట్రిక్ సోమవారం కార్ల తయారీలోకి అడుగు పెడుతున్నట్టు ప్రకటించింది. 2024లో తొలి మోడల్ను అందుబాటులోకి తెచ్చే యోచనలో ఉన్నట్టు స్పష్టం చేసింది. 2026-2027 నాటికి ఏటా 10 లక్షల ఎలక్ట్రిక్ క�
ఓలా ఉద్యోగులకు షాకివ్వబోతున్నది. నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా 400 నుంచి 500 మంది సిబ్బందిని తీసివేయడానికి సిద్ధమవుతున్నది. ఇప్పటికే క్విక్ కామర్స్ సేవలకు గుడ్బై పలికిన ఓలా..తాజాగా ఓలా డ్యాష్ �
చార్జీల పెంపు, క్యాబ్ల్లో ఏసీ ఆన్ చేసేందుకు డ్రైవర్ల నిరాకరణ, దురుసు ప్రవర్తన వంటి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో క్యాబ్ ఆపరేటర్లు ఓలా, ఊబర్లకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. వినియ�
Why Electric Scooter Catches Fire | రోజురోజుకీ పెరిగిపోతున్న పెట్రోల్ ధరలను చూసి ఎలక్ట్రిక్ వాహనాలను కొనుక్కోవడం బెటర్ అని మొన్నటిదాకా అనుకున్న జనం.. ఇప్పుడు వాటి పేరు ఎత్తడానికే భయపడిపోతున్నారు. ఈ -స్కూటర్లు �
దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు మంటల్లో చిక్కుకొని కాలిపోతున్న ఘటనలు పెరుగుతుండటంతో ఓలా కంపెనీ కీలక నిర్ణయం తీసుకొన్నది. 1,441 ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను వెనక్కి రప్పిస్తున్నట్టు ఆదివారం ప్రకటించింద�
ఈ మధ్య ఎలక్ట్రిక్ వాహనాలు ఓ రేంజ్లో తగలబడుతున్నాయి. దీనిపై కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ కూడా సీరియస్ అయ్యారు. అసలు లోపం ఎక్కడుందో అధ్యయనం చేయాలని ఓ బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇ�