Accident in North Sea | ఉత్తర సముద్రం (North Sea) లో భారీ ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ (Oil tanker) ను కార్గో నౌక (Cargo ship) ఢీకొట్టింది. దాంతో వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆయిల్ ట్యాంకర్తోపాటు నౌక ఆ మంటల్లో చిక్కుకున్నాయి.
Liquor Seized From HP Oil Tanker | ఆయిల్ ట్యాంకర్లో అక్రమంగా మద్యం రవాణా చేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖకు సమాచారం అందింది. దీంతో ఆ ట్యాంకర్ను వెంబడించారు. ఈ నేపథ్యంలో ఆ వాహనాన్ని వదిలి డ్రైవర్, వ్యాపారి పారిపోయారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సత్తుపల్లిలో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సత్తుపల్లి మండలంలోని కిష్టారం సమీపంలో ఆర్టీసీ బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో 12 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.
Red Sea | ఎర్ర సముద్రం (Red Sea)లో మరో వాణిజ్య నౌకపై దాడి జరిగింది. భారత్కు వస్తున్న ‘ఆండ్రోమెడా స్టార్’ అనే చమురు ట్యాంకర్ నౌక (oil tanker)పై హౌతీ రెబల్స్ క్షిపణితో దాడి చేశారు.
ఇరాన్-అమెరికా సంక్షోభానికి కేంద్రంగా ఉన్న ఒక చమురు ట్యాంకర్ను ఇరాన్ నావికా దళం స్వాధీనం చేసుకుంది. కొన్ని నెలల క్రితం టెహ్రాన్ అణు కార్యక్రమం నేపథ్యంలో విధించిన ఆంక్షల పేరుతో ఇరాన్కు చెందిన ఆయిల్�
Liberia | పశ్చిమ ఆఫ్రికా దేశం లైబీరియాలోని టోటోటాలో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ ప్రెటోల్ ట్యాంకర్ అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ సమయంలో ట్యాంకర్లో పేలుడు సంభవించింది. దీంత�
Drone Attack | అరేబియా సముద్రం మీదుగా భారత్కు వస్తున్న వాణిజ్య నౌకపై జపాన్కు చెందిన కెమికల్ ట్యాంకర్పై శనివారం డ్రోన్ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ డ్రోన్ దాడి ఇరాన్ పనేనని అమెరికా రక్షణ మంత్రిత్వశాఖ పె�
ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. పెద్దాపురం మండలం రాగంపేటలో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్యాక్టరీలోని ఆయిల్ ట్యాంకర్లో దిగి ఏడుగురు కార్మికులు మృతిచెందారు.
ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. జిల్లాలోని పెద్దాపురం మండలం జీ.రాగంపేలో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్యాక్టరీలోని ఆయిల్ ట్యాంకర్లో దిగి ఏడుగురు కార్మికులు మృతిచెందారు.
నిలిచి ఉన్న ఆయిల్ ట్యాంకర్ను కంటైనర్ ఢీకొన్న ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట సమీపంలో చోటుచేసుకున్నది. హైదరాబాద్ నుంచి కర్నూల్ వైపు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ టైర్ పంక్చర్ అయింది.