ఆయిల్పామ్ సాగుకు మరింత మంది రైతులు ముందుకు రావాలని, ఆయిల్పామ్ తోటల్లో అంతర్ పంటల సాగుతో మంచి ఆదాయం పొందవచ్చని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఇటీవల అశ్వరావుపేటకు వెళ్లి ఆయిల్పామ్ తోటల�
మధిర డివిజన్ పరిధిలో బోనకల్లు, చింతకాని మండలాల రైతులకు ఆయిల్పామ్ సాగుపై, వ్యవసాయ ఉద్యాన వన శాఖ ఆధ్వర్యంలో సోమవారం రైతు విజ్ఞాన యాత్ర నిర్వహించారు. ఈ రైతు విజ్ఞాన యాత్రలో సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్ర�
నాలుగేండ్ల క్రితం రైతులను కేసీఆర్ ప్రభుత్వం ఆయిల్ పాం సాగు వైపు మొగ్గు చూపేలా ప్రోత్సహిస్తూ రాయితీపై డ్రిప్స్, వ్యవసాయ పరికరాలను అందించింది. దీంతో నిర్మల్ జిల్లా ఖానాపూర్ డివిజన్ పరిధిలోని ఖానాప
రాష్ట్రంలో వరికి ప్రత్యామ్నాయంగా అధిక లాభాలు వచ్చే వాణిజ్య పంటలతో రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చాలని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కన్న కలలు సాకారమవుతున్నాయి. నిత్యం ఒకేరకమైన పంటలు వేసి నష్టపోకుండా ‘ఆయి
వరికి ప్రత్యామ్నాయంగా రైతులు ఆయిల్పామ్ పంటను సాగు చేసి మెరుగైన ఆదాయం పొందాలని నల్లగొండ జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి పిన్నపురెడ్డి అనంతరెడ్డి అన్నారు.
ఆయిల్పామ్ సాగుతో రైతులు నికర ఆదాయం పొందవచ్చని రాష్ట్ర ఉద్యాన, పట్టు పరిశ్రమ శౄఖ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ అధికారి బి.బాబు అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కల్వలపల్�
నల్లగొండ జిల్లాలో ఆయిల్పామ్ సాగు 50 వేల ఎకరాలకు పెంచాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ఉద్యాన శాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు.
కేసీఆర్ కలల పంట ఆయిల్పామ్ చేతికొచ్చింది. స్వరాష్ట్రం సాకారమైన తర్వాత వ్యవసాయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న తొలి ముఖ్యమంత్రి.. సంప్రదాయ సాగుకు భిన్నంగా దీర్ఘకాలికంగా అధిక లాభాలు తెచ్చిపెట్టే ఆయిల్ప�
ఆయిల్పామ్ సాగు రైతులకు లాభదాయకమని మధిర ఉద్యానవన శాఖ అధికారి ఏ.విష్ణు, మండల వ్యవసాయ అధికారి సాయి దీక్షిత్ అన్నారు. సోమవారం మధిర మండలంలోని సిద్దినేనిగూడెం గ్రామంలో రైతు సురంశెట్టి కిశోర్ భూమిలో ఆయిల్పా�
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే ఆయిల్ పామ్ పంట విస్తరణపై దృష్టి పెట్టాలని, రైతుల్లో అవగాహన పెంచి, నిర్దేశించిన లక్ష్యానికి మించి తోటలు పెంచేలా ప్రోత్సహించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి
Oil Palm | రైతుల ఆర్థికాభివృద్ధికి ఆయిల్ఫాం సాగు ఎంతగానో దోహదపడుతుందని, ఆయిల్ఫాం సాగుతో నీటిని ఆదా చేయడంతోపాటు అంతర పంటల సాగు ద్వారా మరింత ఆదాయం వస్తుందన్నారు. ఈ ఆయిల్ఫాం సాగు 40 ఏండ్ల పాటు సాగు అవుతుందని, ఏడ�
ఆయిల్పామ్ సాగుతో రైతులు స్థిర ఆదాయం పొందవచ్చని, అంతర పంటలు సాగుచేసి అదనపు ఆదాయం ఆర్జించవచ్చని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలంలోని గోపూలాపూర్
ఆయిల్పామ్ సాగు విస్తీర్ణాన్ని 5లక్షల ఎకరాలకు పెంచాలని, ఇందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆకస్మికంగా ఆయిల్ఫెడ్ను సందర్