పంట సాగు చేసి 30 నెలలు దాటిన ఆయిల్ ఫామ్ తోటల్లో పూతను తొలగించొద్దని జగిత్యాల డివిజన్ ఉద్యానవన శాఖ అధికారి స్వాతి రైతులకు సూచించారు. పెగడపల్లి మండలం నంచర్ల, ఆరవల్లి, సుద్దపల్లి, పెగడపల్లి గ్రామాల్లో ఆయిల్ ఫ�
ఆయిల్ ఫామ్ పంట సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని కోటగిరి మండల వ్యవసాధికారి టీ రాజు అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం అడ్కాస్ పల్లి గ్రామంలో ఆయిల్ ఫామ్ సాగు- సస్య రక్షణ పై శుక్రవారం అవగాహన సదస్స
జిల్లాలో 2025 -26 సంవత్సరానికి గానూ ఆయిల్ పామ్ సాగు లక్ష్యం 2500 ఎకరాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో హార్టికల్చర్ అధికారులతో గురువారం కలెక్టర్ సమావేశమయ్యారు.
ఉమ్మడి జిల్లాకు ఒక వ్యవసాయ కాలేజీ చొప్పున ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి మ
తొర్రూరు ప్రాంతవాసులకు ఉపాధి అవకాశాలు కల్పించి, ఆయిల్పాం సాగును ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మండలంలోని గోపాలగిరి గ్రామం వద్ద ఆయిల్పాం పరిశ్రమకు ఈ నెల 14న శంకుస్థాపన చేయనున్నట్లు రాష్ట్
మహబూబాబాద్ 13 : రాష్ట్ర ప్రభుత్వం రైతన్నల అభ్యున్నతికి కృషి చేస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శనివారం తొర్రూర్ మండలం హరిపిరాల గ్రామంలో రైతులకు ఆయిల్ ఫామ్ మొక్కలు పంపిణీ చే�
జోగులాంబ గద్వాల : జిల్లాలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించే ఉద్దేశంతో ఆయిల్ పామ్ మొక్కలు సాగు చేస్తున్నట్లు జెడ్పీ చైర్ పర్సన్ సరిత అన్నారు. జాతీయ వన దినోత్సవం సందర్భంగా శుక్రవారం మల్దకల్ మండలం మల్లెం ద�
సిద్దిపేట : రైతులంతా ఆయిల్ ఫామ్ను పెద్ద ఎత్తున సాగు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిహరీశ్ రావు రైతులకు పిలుపు నిచ్చారు. గురువారం దుబ్బాక మండలం పోతరెడ్డిపేట గ్రామంలో 50 మంది డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారు�
చొప్పదండి, జనవరి 20: రైతులు ఆయిల్ పామ్ సాగుపై దృష్టిసారించాలని ఎంపీపీ చిలుక రవీందర్ సూచించారు. రుక్మాపూర్ ఉద్యానవన నర్సరీలో గురువారం రెండెకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంప�
Oil Farm | యాసంగి వరిపై మొండి వైఖరి అవలంబిస్తున్న కేంద్ర బీజేపీ సర్కార్ విధానాలతో ప్రత్యామ్నాయ పంటలవైపు సగటు రైతు దృష్టిసారించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్
అశ్వారావుపేట : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయిల్ఫామ్ సాగు విస్తరణ, మొక్కల ఉత్పత్తి లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆయిల్ఫెడ్ డివిజనల్ ఆఫీసర్ వలపర్ల ఉదయ్కుమార్ స్పష్టం చేశారు. సాగు యాజమాన్య పద్�
సిరిసిల్ల జిల్లా మొర్రాయిపల్లె రైతుల ఏకగ్రీవ తీర్మానం ముస్తాబాద్, అక్టోబర్ 22: సీఎం కేసీఆర్ పిలుపు మేరకు పంటల మార్పిడి చేపడుతామని మరో గ్రామ రైతులు ముందుకొచ్చారు. నూనెగింజలు, చిరు ధాన్యాలనే సాగుచేస్తా�
సీఎం పిలుపు మేరకు ప్రత్యామ్నాయం వైపు సిరిసిల్ల జిల్లా మోహినికుంట రైతుల నిర్ణయం ముస్తాబాద్, అక్టోబర్ 10: వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలనే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు రాజన్న స
Oil Farm | రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని స్థాపించేందుకు ముందుకు వచ్చిన ఎఫ్జీవీ కంపెనీ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా