ఈశాన్య రాష్ర్టాలకు 90% సబ్సిడీ ఇతర రాష్ర్టాలకు 60ః 40లో సాయం సాగు సాయంలో కేంద్రం వివక్ష నూతన పాలసీలో విచిత్ర విధానం మద్దతు ధర ఖరారులోనూ అశాస్త్రీయత కేంద్రానికి లేఖ రాయనున్న తెలంగాణ రాష్ట్రంలో 50 వేల ఎకరాలకే అ�
100% సబ్సిడీని పరిశీలిస్తాం నూనె, పప్పు గింజల సాగుకు సహకారం అందిస్తాం కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభ కరంద్లజే రాష్ట్రమంత్రి నిరంజన్రెడ్డి, సీఎస్తో సమావేశం హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ)/కు�
రాష్ట్రంలో దాదాపు ఇరువై లక్షల ఎకరాల మేర ఆయిల్ పామ్ సాగుచేయాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా కేంద్రం కూడా తోడ్పాటును ప్రకటించడం హర్షణీయం. వ్యాపారం మాదిరిగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్�
సాగు ప్రోత్సాహానికి 11,040 కోట్లు ఐదేండ్లలో సాగును విస్తృతం చేయడమే లక్ష్యం సాగు సాయం హెక్టారుకు రూ.17 వేలు పెంపు ఎన్ఎమ్ఈవో-వోపీ పథకానికి కేంద్రం ఆమోదం రాష్ట్రంలో ఇప్పటికే ఆయిల్పామ్పై విస్తృత ప్రచారం 20 లక
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతొర్రూరు, ఆగస్టు 6: వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకాలన్న సీఎం కేసీఆర్ పిలుపుమేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా రైతాంగాన్ని ఆయిల్పామ్ సాగులో రాష్ట్రంలోనే ఆదర్శ�
హైదరాబాద్ : నూతనంగా ప్రారంభించిన టీఎస్ ఆయిల్ ఫెడ్ వెబ్ అదేవిధంగా మొబైల్ ఆధారిత యాప్పై సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్లకు గురువారం అవగాహన సదస్సును నిర్వహించారు. నగరంలోని పరిశ్రమ భవన్లో జరిగి�
మంత్రి హరీశ్రావు, నిరంజన్రెడ్డి ఆదేశంహైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): వచ్చే సంవత్సరం నుంచి రాష్ట్రంలో భారీగా ఆయిల్పామ్ సాగుకు చర్యలు చేపట్టాలని మంత్రులు హరీష్రావు, నిరంజన్రెడ్డి అధికారులను ఆ�
టన్ను గెల 19,114 గత నెలకంటే రూ. 730 పెంపు అశ్వారావుపేట, జూన్ 2 : ఆయిల్ఫెడ్ అధికారులు రైతులకు తీపికబురు చెప్పారు. ఆయిల్ రికవరీ ఆధారంగా గెలల ధరలను నెలనెల సవరిస్తున్నారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్లో సమావేశమైన అ�
హైదరాబాద్ : శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా పామాయిల్ సాగుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం రాష్ర్టంలో పామాయిల్ సాగు విస్తీర్ణ�