Tragedy in fest: ఒడిశాతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఒడియా ప్రజలు ప్రతి ఏడాది కార్తీక పౌర్ణమి రోజు అత్యంత వైభవంగా జరుపుకునే బొయిట బందన ఉత్సవంలో
CBI officials | ఓ కేసులో విచారణ నిమిత్తం సీబీఐ అధికారులు నిందితుడిని అతని ఇంట్లో విచారిస్తున్నారు. అయితే విచారణ కొనసాగుతుండగానే గ్రామస్తులు ఆ అధికారులపై దాడిచేశారు. వారున్న ఇంటికి తాళంవేసి వారిని నిర్బంధించారు.
Odisha | రక్త హీనతతో బాధపడుతున్న ఓ మహిళకు వేరే బ్లడ్ గ్రూప్ రక్తం ఎక్కించడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఒడిశాలోని రూర్కీలా ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకోగా ఆలస్యంగ�
భువనేశ్వర్ : తన తండ్రి సర్వీస్ రివాల్వర్తో బెదిరించి ఓ ప్రైవేట్ బ్యాంకులో రూ 15 లక్షలు లూటీ చేసిన పోలీస్ అధికారి కుమారుడి ఉదంతం ఒడిషాలోని సుందర్ఘఢ్ జిల్లాలో వెలుగుచూసింది. ఆపై మంగళవారం పోలీ�
మారేడ్పల్లి : ఒడిశా నుంచి ముంబాయికి సికింద్రాబాద్ మీదుగా రైల్వేలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టుచేసి రిమాండ్కు తరలించారు. మంగళవారం సికింద్రాబాద్�
ఒడిశాలోని మహిళా స్వయం సహాయక బృందాలు పద్నాలుగు జిల్లాల ప్రజలకు చిరు ధాన్యాల రుచులు అందిస్తున్నాయి. త్వరలోనే మరిన్ని ‘మిల్లెట్ శక్తి కేఫ్’లు ప్రారంభం కానున్నాయి. ఇక్కడ రాగి జావ, రాగి బిస్కెట్లు, కొర్ర �
Odisha Congress activists hurl eggs at Union minister Ajay Mishra’s convoy | కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాకు ఒడిశా పర్యటనలో చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం భువనేశ్వర్లోని
Engineer was trying to sell government hotel | ప్రభుత్వ ఆధీనంలోని ఓ హోటల్ను విక్రయించేందుకు యత్నించాడో ప్రబుద్ధుడు. ఓ వ్యాపారిని నమ్మించి.. ముఠాగా భారీ
భువనేశ్వర్: స్మార్ట్ఫోన్ కొనేందుకు కట్టుకున్న భార్యను ఓ వ్యక్తి అమ్మేసిన ఘటన ఒడిశాలో చోటుచేసుకున్నది. రాష్ర్టానికి చెందిన 17 ఏండ్ల బాలుడికి గత జూలైలో పెండ్లి జరిగింది. పని నిమిత్తం భార్యతోపాటు రాజస్థ
భువనేశ్వర్: ఒడిశాలో స్కూల్ టీచర్ మమితా మెహెర్ హత్యపై ఆ రాష్ట్ర బీజేపీ మహిళా వింగ్ భువనేశ్వర్లో శనివారం నిరసన చేపట్టింది. సీఎం నవీన్ పట్నాయక్ అధికార నివాసం వెలుపల ఆ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తు
Rajasthan | ఓ 17 ఏండ్ల యువకుడు తన భార్యను రూ. లక్షా 80 వేలకు అమ్మేసిన ఘటన రాజస్థాన్లో వెలుగు చూసింది. ఒడిశాకు చెందిన రాజేశ్ రాణా అనే యువకుడు ఫేస్బుక్ ద్వారా ఓ యువతిని పరిచయం చేసుకుని