చండీగఢ్: నాలుగు దశాబ్దాల తర్వాత భారత్కు హాకీలో ఒలింపిక్ పతకాన్ని సాధించిన జట్టులో సభ్యులుగా ఉన్న పంజాబ్, హర్యానా ఆటగాళ్లకు వారి స్వరాష్ట్రంలో ఘనస్వాగతం లభించింది. బుధవారం అమృత్సర్ చేరుకున్న ఆటగా
భువనేశ్వర్: ఒడిశాలో ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు ఆడ శిశువులకు జన్మనిచ్చింది. గంజామ్ జిల్లాలోని బంజానగర్ బ్లాక్లో ఉండే సారన్కుల్ గ్రామానికి చెందిన చాబి నాయక్ ఆ పిల్లలకు జన్మనివ్వడం విశ
Puri Jagannath Temple : భక్తులకు 16 నుంచి పూరీ జగన్నాథుడి దర్శనం | ఒడిశాలోని పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో ఈ నెల 16 నుంచి భక్తులకు అనుమతివ్వనున్నారు. వీకెండ్ లాక్డౌన్ అమలులో ఉన్న
భువనేశ్వర్: ఒడిశాలోని ప్రసిద్ధ పూరీ జగన్నాథ ఆలయాన్ని ఈ నెల 16 నుంచి తెరువనున్నారు. ఈ నెల 20 వరకు తొలుత స్థానిక భక్తులను మాత్రమే ఆలయ ప్రవేశానికి అనుమతిస్తారు. వారాంతపు లాక్డౌన్ నేపథ్యంలో శని, ఆది వారాల్లో �
భువనేశ్వర్ : ఒడిషాలో రెండు వేర్వేరు ఘటనల్లో చేతబడి చేస్తున్నారని ఆరోపిస్తూ జరిగిన దాడుల్లో ఇద్దరు మహిళలు సహా నలుగురు వ్యక్తులు మరణించారు, హత్యలకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకూ ఇ�
నైట్ కర్ఫ్యూ పొడగింపు.. ఎక్కడ? ఎప్పటి వరకంటే? | ఒడిశా ప్రభుత్వం రాష్ట్రంలో సెప్టెంబర్ ఒకటో తేదీ వరకు నైట్కర్ఫ్యూను పొడగించింది. ఆదివారం నుంచి వచ్చే నెల వరకు రాత్రి 8 గంటల నుంచి మరుసటి
బాలాసోర్/హైదరాబాద్, జూలై 21(నమస్తే తెలంగాణ): కొత్త తరం ఆకాశ్ క్షిపణిని(ఆకాశ్-ఎన్జీ) బుధవారం ఒడిశా తీరంలో విజయవంతంగా పరీక్షించారు. మధ్యాహ్నం 12.45 గంటలకు ఈ ప్రయోగం నిర్వహించారు. నిర్దేశించిన లక్ష్యాలను ఆక�
Baby Cobras in the well: ఒడిశా రాష్ట్రం గంజామ్ జిల్లాలోని ఓ గ్రామంలో నాగుపాములు కలకలం రేపాయి. గ్రామంలోని ఓ బావిలో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 15 పాములు బయటపడ్డాయి.
భారీ వర్షాలు| ఒడిశా నుంచి విదర్భ వరకు ఏర్పడిన ఆవర్తనం, 18 డిగ్రీల అక్షాంశంపై ఏర్పడ్డ షియర్జోన్ ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భ�