Yoga practice in Bhuvaneswar: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ సామన్య ప్రజలతోపాటు అన్ని రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు యోగాసనాలు వేశారు.
ఐర్లాండ్ స్టార్ ఆల్రౌండర్ కెవిన్ ఒబ్రెయిన్(37) వన్డే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ ఫార్మాట్లో కొనసాగాలనే ఆసక్తి, ప్రేమ తనకు లేదని పేర్కొన్నాడు. టెస్టు, టీ20 క్రికెట్కు మ్యాచ్లకు అందుబాటుల
ఎదురు కాల్పుల్లో నక్సలైట్ హతం | బార్గఢ్ జిల్లాలోని పదంపూర్ ప్రాంతంలోని రిజర్వ్ ఫారెస్ట్లో ఎదురు కాల్పులు జరిగాయి. స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎన్ఓసీ) జవాన్లు, ఒడిశా పోలీసుల సంయుక్త బృందానికి.. నక్స�
భక్తులు లేకుండానే పూరీ జగన్నాథుడి రథయాత్ర | ఈ ఏడాది సైతం పూరీలోని జగన్నాథుడి రథయాత్ర భక్తులు లేకుండానే జరుగనుంది. టీకాలు పొందిన, కరోనా నెగెటివ్ ఉన్న సేవలకులను మాత్రమే పూజ కార్యక్రమాలకు మాత్రమే అనుమతి ఇ�
భువనేశ్వర్: ఒడిశాలోని పూరిలో జగన్నాథుడి రథయాత్రను ఈ ఏడాది కూడా నిర్వహించనున్నారు. కానీ భక్తులు లేకుండానే.. కోవిడ్ నియమావళితో యాత్ర సాగుతుందని ఒడిశా స్పెషల్ రిలీఫ్ కమీసనర్ ప్రదీప్ కే �
లాక్డౌన్ రూపంలో తనకు దొరికిన సమయాన్ని విలక్షణంగా ఉపయోగించుకుంటున్నది రూర్కెలాకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని భాగ్యశ్రీ సాహూ. చిన్నప్పటి నుంచీ తనకు ఇష్టమైన పట్టా చిత్రకళకు సానపడుతూ అందరి మన్ననల
గునుపూర్ సబ్జైలు| ఒడిశాలోని గునుపూర్ సబ్జైలులో కరోనా కలకలం సృష్టించింది. రాయగఢ జిల్లాలో ఉన్న గునుపూర్ సబ్ జైలులోని మొత్తం 113 మంది ఖైదీల్లో 70 మందికి కరోనా పాజిటివ్ తేలింది. ఖైదీలతోపాటు మరో ఐదుగురు జైల
భువనేశ్వర్: మనం చిన్నపామును చూస్తేనే గజగజా వణికిపోతాం. కానీ ఓ మహిళ ఎనిమిది ఫీట్ల పొడువున్న కింగ్ కోబ్రాను పట్టుకొని, ఫారెస్ట్ అధికారులకు అప్పగించింది. అందరిచేత మన్ననలు పొందింది. ఆమె కి�
ఒడిశాలో 12వ తరగతి పరీక్షలు రద్దు.. | కరోనా మహమ్మారి ఉధృతి నేపథ్యంలో 12వ తరగతి పరీక్షలపై ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలను రద్దు చేస్తున్నట్లు సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించారు.
రూ. 610 కోట్ల నష్టం | యాస్ తుపాన్ కారణంగా రాష్ట్రంలో రూ. 610 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ఒడిశా ప్రభుత్వం తెలిపింది.
గురువారం ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తుపాన్ ప్రభావంతో జరిగిన నష్టం, పునరుద్ధరణ పనులపై ఉన�