భువనేశ్వర్ : కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్లను సేకరించి రాష్ట్రాలకు పంపిణీ చేయాలని ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ అన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని రాష్ట్రాల ముఖ్యమంత్రు�
పాఠ్యాంశాలుగా విపత్తు, మహమ్మారి నిర్వహణ | ఓ వైపు కరోనా మహమ్మారి.. మరో వైపు తుఫాన్లు ఒడిశాపై ముప్పేట దాడులు చేస్తున్నాయి. ఇటీవల వరుస తుఫాన్లు తీవ్ర నష్టాన్ని కలిగించగా.. కరోనా పంజా విసురుతోంది. ఈ క్రమంలో ఒడి�
వీధి కుక్క| ఒడిశాలో వీధి కుక్కను చంపిన ఓ వ్యక్తి జైలుపాలయ్యాడు. రాష్ట్రంలోని కేంద్రపార జిల్లాకు చెందిన బాబులా సింగ్ అనే వృద్ధుడు తన ఇంటి వద్ద కోళ్లను పెంచుకుంటున్నాడు. అయితే అందులో రెండు కోళ్లను
ఢిల్లీ ,మే, 28: జలదిగ్బందంలో ఉన్న పరిఖి గ్రామం చుట్టుపక్కల ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టడానికి భారత నావికాదళం తన విపత్తు సహాయ బృందాన్ని ఒడిశాలోని బాలసోర్ జిల్లా సదర్ బ్లాక్లో నియమించింది. హెచ్ఏడీఆర్
భువనేశ్వర్ : యాస్ తుఫాన్ బీభత్సంతో వాటిల్లిన నష్టాన్ని సొంత వనరులతోనే అధిగమిస్తామని కేంద్రాన్ని ఎలాంటి తక్షణ సాయం కోరబోమని ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కొవ�
తుఫాను సమయంలో పుట్టిన శిశువులకు ‘యాస్’ పేరు | ‘యాస్’. ఈ పేరు అందరికీ తెలిసిందే. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ఒడిశా, బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించింది. తూర్పు తీర ప్రాంతాలపై పెను ప్�
‘యాస్’ ప్రభావిత ప్రాంతాల్లో నేడు ప్రధాని పర్యటన | యాస్ తుఫాను ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్లో భారీగా నష్టం జరిగింది. నలుగురు మృతి చెందగా.. 21లక్షల మందికిపై ప్రభావం చూపింది.
మరికొద్ది గంటల్లో తీరం దాటనున్న ‘యాస్’ | యాస్ తుఫాను తీరం దిశగా కదులుతున్నది. బుధవారం మధ్యాహ్నం బాలాసోర్కు దగ్గరలో తీరం దాటుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది.
న్యూఢిల్లీ : రాబోయే 12 గంటల్లో యాస్ తుఫాను అతి తీవ్ర తుఫానుగా మారుతుందని భారత వాతావర శాఖ మంగళవారం అంచనా వేసింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫాను గత ఆరు గంటల్లో సుమారు తొమ్మిది కిలోమీటర్ల వేగంతో ఉత్తర, వాయు
సీలేరు నదిలో నాటుపడవల మునక.. ఒకరి మృతి.. 8 మంది గల్లంతు | సీలేరు నదిలో రెండు నాటుపడవలు మునిగిపోయాయి. ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఎనిమిది మంది గల్లంతయ్యారు.