జగన్నాథుడి దర్శనం.. జూన్ 15 వరకు బంద్ | కరోనా కేసుల పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని పూరీలోని ప్రఖ్యాత జగన్నాథుడి ఆలయంలో భక్తుల దర్శనాలు నిలిపివేస్తున్నట్లు దేవస్థానం బోర్డు తెలిపింది.
కరోనాను జయించిన నవజాత శిశువు | పుట్టిన 15 రోజులకే కరోనా బారినపడిన నవజాత శిశువు మహమ్మారిపై విజయం సాధించింది. ఈ ఘటన ఒడిశాలోని భువనేశ్వర్లో చోటు చేసుకుంది.
ముగ్గురు మృతి| ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని బాలేశ్వర్ వద్ద కారు బోల్తాపడింది. దీంతో ముగ్గురు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయప్డడారు.
మయూర్భంజ్లో 21 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ | ఒడిశా మయూర్భంజ్లోని ఉడాలా సబ్ జైలులో ఉన్న 21 మంది అండర్ ట్రయల్ ఖైదీలకు కరోనా సోకింది. ఖైదీలకు పరీక్షలు నిర్వహించగా.. 21 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్ల
రాష్ట్రం నుంచి ఐదు ఖాళీ ట్యాంకర్లతో పయనం హైదరాబాద్ సిటీబ్యూరో, మే 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కరోనా రోగులకు కావాల్సిన లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్(ఎల్ఎంవో) తరలింపులో దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) �
హైదరాబాద్ : తెలంగాణలో ఆక్సిజన్ కొరతను నివారించే ప్రయత్నాలను ప్రభుత్వం మరింత ముమ్మరం చేసింది. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా చూసేందుకు అధికార యంత్రాంగం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఆకాశం, రైల్,
నిరాటంకంగా కొనసాగుతున్న ట్యాంకర్ల రవాణా 24 గంటల్లో ఒడిశా నుంచి 318 మెట్రిక్ టన్నులు హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): కరోనా రోగులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా రాష్ట్రప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్
ఏపీ, తెలంగాణతో సరిహద్దులు మూసివేసిన ఒడిశా | ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కరోనా కేసుల పెరుగుదలకు డబుల్ మ్యూటెంట్ కారణమన్న నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Ganja Seazed: ఒడిశాలో భారీగా గంజాయి పట్టుబడింది. కోరాపుట్ జిల్లా జాలాపుట్ గ్రామం సమీపంలో మచ్కుంద్ పీఎస్కు చెందిన పోలీసులు అక్రమంగా తరలిస్తున్న