గునుపూర్ సబ్జైలు| ఒడిశాలోని గునుపూర్ సబ్జైలులో కరోనా కలకలం సృష్టించింది. రాయగఢ జిల్లాలో ఉన్న గునుపూర్ సబ్ జైలులోని మొత్తం 113 మంది ఖైదీల్లో 70 మందికి కరోనా పాజిటివ్ తేలింది. ఖైదీలతోపాటు మరో ఐదుగురు జైల
భువనేశ్వర్: మనం చిన్నపామును చూస్తేనే గజగజా వణికిపోతాం. కానీ ఓ మహిళ ఎనిమిది ఫీట్ల పొడువున్న కింగ్ కోబ్రాను పట్టుకొని, ఫారెస్ట్ అధికారులకు అప్పగించింది. అందరిచేత మన్ననలు పొందింది. ఆమె కి�
ఒడిశాలో 12వ తరగతి పరీక్షలు రద్దు.. | కరోనా మహమ్మారి ఉధృతి నేపథ్యంలో 12వ తరగతి పరీక్షలపై ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలను రద్దు చేస్తున్నట్లు సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించారు.
రూ. 610 కోట్ల నష్టం | యాస్ తుపాన్ కారణంగా రాష్ట్రంలో రూ. 610 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ఒడిశా ప్రభుత్వం తెలిపింది.
గురువారం ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తుపాన్ ప్రభావంతో జరిగిన నష్టం, పునరుద్ధరణ పనులపై ఉన�
భువనేశ్వర్ : కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్లను సేకరించి రాష్ట్రాలకు పంపిణీ చేయాలని ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ అన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని రాష్ట్రాల ముఖ్యమంత్రు�
పాఠ్యాంశాలుగా విపత్తు, మహమ్మారి నిర్వహణ | ఓ వైపు కరోనా మహమ్మారి.. మరో వైపు తుఫాన్లు ఒడిశాపై ముప్పేట దాడులు చేస్తున్నాయి. ఇటీవల వరుస తుఫాన్లు తీవ్ర నష్టాన్ని కలిగించగా.. కరోనా పంజా విసురుతోంది. ఈ క్రమంలో ఒడి�
వీధి కుక్క| ఒడిశాలో వీధి కుక్కను చంపిన ఓ వ్యక్తి జైలుపాలయ్యాడు. రాష్ట్రంలోని కేంద్రపార జిల్లాకు చెందిన బాబులా సింగ్ అనే వృద్ధుడు తన ఇంటి వద్ద కోళ్లను పెంచుకుంటున్నాడు. అయితే అందులో రెండు కోళ్లను
ఢిల్లీ ,మే, 28: జలదిగ్బందంలో ఉన్న పరిఖి గ్రామం చుట్టుపక్కల ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టడానికి భారత నావికాదళం తన విపత్తు సహాయ బృందాన్ని ఒడిశాలోని బాలసోర్ జిల్లా సదర్ బ్లాక్లో నియమించింది. హెచ్ఏడీఆర్
భువనేశ్వర్ : యాస్ తుఫాన్ బీభత్సంతో వాటిల్లిన నష్టాన్ని సొంత వనరులతోనే అధిగమిస్తామని కేంద్రాన్ని ఎలాంటి తక్షణ సాయం కోరబోమని ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కొవ�
తుఫాను సమయంలో పుట్టిన శిశువులకు ‘యాస్’ పేరు | ‘యాస్’. ఈ పేరు అందరికీ తెలిసిందే. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ఒడిశా, బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించింది. తూర్పు తీర ప్రాంతాలపై పెను ప్�
‘యాస్’ ప్రభావిత ప్రాంతాల్లో నేడు ప్రధాని పర్యటన | యాస్ తుఫాను ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్లో భారీగా నష్టం జరిగింది. నలుగురు మృతి చెందగా.. 21లక్షల మందికిపై ప్రభావం చూపింది.
మరికొద్ది గంటల్లో తీరం దాటనున్న ‘యాస్’ | యాస్ తుఫాను తీరం దిశగా కదులుతున్నది. బుధవారం మధ్యాహ్నం బాలాసోర్కు దగ్గరలో తీరం దాటుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది.