న్యూఢిల్లీ : రాబోయే 12 గంటల్లో యాస్ తుఫాను అతి తీవ్ర తుఫానుగా మారుతుందని భారత వాతావర శాఖ మంగళవారం అంచనా వేసింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫాను గత ఆరు గంటల్లో సుమారు తొమ్మిది కిలోమీటర్ల వేగంతో ఉత్తర, వాయు
సీలేరు నదిలో నాటుపడవల మునక.. ఒకరి మృతి.. 8 మంది గల్లంతు | సీలేరు నదిలో రెండు నాటుపడవలు మునిగిపోయాయి. ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఎనిమిది మంది గల్లంతయ్యారు.
జగన్నాథుడి దర్శనం.. జూన్ 15 వరకు బంద్ | కరోనా కేసుల పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని పూరీలోని ప్రఖ్యాత జగన్నాథుడి ఆలయంలో భక్తుల దర్శనాలు నిలిపివేస్తున్నట్లు దేవస్థానం బోర్డు తెలిపింది.
కరోనాను జయించిన నవజాత శిశువు | పుట్టిన 15 రోజులకే కరోనా బారినపడిన నవజాత శిశువు మహమ్మారిపై విజయం సాధించింది. ఈ ఘటన ఒడిశాలోని భువనేశ్వర్లో చోటు చేసుకుంది.
ముగ్గురు మృతి| ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని బాలేశ్వర్ వద్ద కారు బోల్తాపడింది. దీంతో ముగ్గురు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయప్డడారు.
మయూర్భంజ్లో 21 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ | ఒడిశా మయూర్భంజ్లోని ఉడాలా సబ్ జైలులో ఉన్న 21 మంది అండర్ ట్రయల్ ఖైదీలకు కరోనా సోకింది. ఖైదీలకు పరీక్షలు నిర్వహించగా.. 21 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్ల
రాష్ట్రం నుంచి ఐదు ఖాళీ ట్యాంకర్లతో పయనం హైదరాబాద్ సిటీబ్యూరో, మే 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కరోనా రోగులకు కావాల్సిన లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్(ఎల్ఎంవో) తరలింపులో దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) �
హైదరాబాద్ : తెలంగాణలో ఆక్సిజన్ కొరతను నివారించే ప్రయత్నాలను ప్రభుత్వం మరింత ముమ్మరం చేసింది. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా చూసేందుకు అధికార యంత్రాంగం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఆకాశం, రైల్,