ఒడిశాలోని కటక్లో (Cuttack) దుర్గా మాత నిమజ్జనం (Durga Puja idol immersion) సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు వర్గాల మధ్య మొదలైన గొడవ తీవ్ర ఘర్షణలకు దారి తీసింది. దీంతో 25 మంది గాయపడ్డారు. తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో కటక్
మతి స్థితిమతం లేని మహిళలను ఓ లారీ డ్రైవర్ (Truck Driver) ఎత్తుకెళ్లిన (Kidnapped) ఘటన ఒడిశాలోని భ్రదక్ పట్టణంలో చోటుచేసుకున్నది. గురువారం అర్ధరాత్రి సమయంలో 16వ నంబర్ జాతీయ రహదారిపై భద్రక్ పట్టణంలోని ఓ దుకాణం వరండాలో
Heavy Rains | ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద తీవ్ర వాయుగుండం తీరం దాటినట్లు విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. వాయువ్య దిశగా కదిలి బలహీనపడుతున్నట్లు పేర్కొంది.
Teen Sneak Into Girlfriend's House | ప్రియురాలిని కలిసేందుకు ఆమె ఇంట్లో చొరబడేందుకు యువకుడు ప్రయత్నించాడు. ఆమె ఇంటి గోడ ఎక్కి దూకాడు. కరెంట్ వైర్ తాకడంతో విద్యుదాఘాతంతో మరణించాడు. అయితే తమ కుమారుడి మృతికి ప్రియురాలి కుటుంబ�
Ganja | నగర శివార్లలోని అబ్దుల్లాపూర్మెట్లో భారీగా గంజాయి పట్టుబడింది. అబ్దుల్లాపూర్మెట్లో వాహనాలను పోలీసులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా 11 క్వింటాళ్ల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్
Road Accident | ఒడిశా (Odisha)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. సుందర్గఢ్ (Sundargarh) జిల్లాలో ఓ ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ట్రక్కు ఢీ కొట్టింది.
Man Slits Wife Throat | భార్యతో రాజీ కోసం ఒక వ్యక్తి ప్రయత్నించాడు. 175 కిలోమీటర్లు ప్రయాణించి ఆమె వద్దకు చేరుకున్నారు. అయితే వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన అతడు బహిరంగంగా ఆమె గొంతు కోశాడు.
బీజేపీ పాలిత ఒడిశాలో వరుస గ్యాంగ్రేప్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఇద్దరు యువకులు ఒక బాలికపై సామూహిక లైంగిక దాడికి తెగబడ్డారు. మరొక బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.
Woman Cop Murdered | ఒక పోలీస్ను మహిళా కానిస్టేబుల్ రహస్యంగా పెళ్లి చేసుకున్నది. అతడు ఆమె నుంచి పది లక్షలు అప్పు తీసుకున్నాడు. అధికారిక పెళ్లి వేడుక కోసం ఆ డబ్బు ఇవ్వాలని ఆ మహిళ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో భర్త అయి
Woman Raped By Husband's Colleague | ఒక మహిళపై ఆమె భర్త సహోద్యోగి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ఆమె భర్తను చంపుతానని బెదిరించాడు. భయపడిన ఆమె కొంతకాలం మౌనంగా ఉన్నది. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Teacher Thrashes Students | కాళ్ల మీదపడి మొక్కనందుకు విద్యార్థులపై టీచర్ ఆగ్రహించింది. కర్రతో వారిని చితకబాదింది. దీంతో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. తల్లిదండ్ర�
బీజేపీ పాలిత ఒడిశాలోని పూరీ సముద్ర తీరం సమీపంలో ఓ కళాశాల విద్యార్థిని (19) సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ నెల 13న ఈ ఘటన జరగ్గా, 15న బాధితురాలు ఆ షాక్ నుంచి తేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది.