రాష్ట్రంలో బీభత్సం సృష్టించిన మొంథా తుఫాన్ (Cyclone Montha) ఛత్తీసగఢ్లోకి ప్రవేశించింది. గురువారం తెల్లవారుజామున 3 గంటలకు దక్షిణ ఛత్తీస్గఢ్లోకి తీవ్ర అల్ప పీడనంగా ప్రవేశించింది.
Cyclone Montha | తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందిన మొంథా (Cyclone Montha) మరికొన్ని గంటల్లో తీరం దాటనుంది. ఈ తుఫాను ప్రభావంతో ఒడిశా, ఏపీలో సముద్రం అల్లకల్లోలంగా మారింది (Sea turns turbulent).
Cyclone Montha | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మొంథా తుఫానుగా (Cyclone Montha) బలపడినట్లు వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా గంటకు 16 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్నది.
జీడిపప్పు సంచుల అడుగున గంజాయి పెట్టి ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల్లో గంజాయి రవాణా, సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను సౌత్ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Ganja | బండ్లగూడలో గంజాయి సరఫరా చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 2.70 కోట్ల విలువైన 908 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
Teen Filming Reel Killed By Train | ఒక యువకుడు రైలు పట్టాలపై రీల్ చేశాడు. వేగంగా వచ్చిన రైలు అతడ్ని ఢీకొట్టింది. ఆ యువకుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Son Poses As Maoist | ఒక వ్యక్తి మావోయిస్ట్ పేరుతో తండ్రిని బెదిరించాడు. రూ.35 లక్షలు డిమాండ్ చేశాడు. ఆ డబ్బు ఇవ్వకపోతే కుటుంబాన్ని అంతం చేస్తామంటూ బెదిరింపు లేఖ పంపాడు. దర్యాప్తు చేసిన పోలీసులు మావోయిస్ట్ పేరుతో తం
జల్ జీవన్ మిషన్(జేజేఎం) కింద మౌలిక సౌకర్యాల కల్పనా సంస్థలకు పెండింగ్లో ఉన్న వేలాది కోట్ల బకాయిలను విడుదల చేయడానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆ�
భారత్లో 2022 ఏడాదితో పోల్చితే 2023లో జననాల సంఖ్య తక్కువగా, మరణాల సంఖ్య ఎక్కువగా నమోదైంది. ‘సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం’ (సీఆర్ఎస్) ఆధారంగా రూపొందిన నివేదిక ప్రకారం, మనదేశంలో 2022లో జననాలు 2.54 కోట్లుకాగా, 2023లో 2.5
Ganja Wrapped Around Body | గంజాయి అక్రమ రవాణా కోసం కొందరు వ్యక్తులు కొత్త పంథా అవలంబించారు. గంజాయి సంచులను శరీరానికి చుట్టుకుని తాళ్లతో కట్టుకున్నారు. వాటిపై చొక్కాలు ధరించి రైలులో ప్రయాణించేందుకు ప్రయత్నించారు. నిఘా �
MBBS Student | పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్లోని ఓ ప్రయివేటు మెడికల్ కాలేజీకి చెందిన ఎంబీబీఎస్ సెకండియర్ విద్యార్థినిపై ఓ ముగ్గురు యువకులు అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే.
Ganja | బేగంపేట రైల్వే స్టేషన్లో భారీగా గంజాయి పట్టుబడింది. హైదరాబాద్ జీఆర్పీ, ఈగల్ టీమ్, ఆర్పీఎఫ్ సిబ్బంది కలిసి బేగంపేట రైల్వే స్టేషన్లో గురవారం రాత్రి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
Crocodile | ఒడిశా (Odisha)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. జాజ్పూర్ (Jajpur) జిల్లాలోని ఓ నదీ తీర గ్రామంలో మొసలి (Crocodile) బీభత్సం సృష్టించింది. ఓ మహిళను అమాంతం నదిలోకి ఈడ్చుకెళ్లింది (Crocodile drags woman into river).
నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం నిజామాబాద్ నగరంలో దాడులు నిర్వహించింది. ఒడిస్సా రాష్ట్రంలో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్�
ఒడిశాలోని కటక్లో (Cuttack) దుర్గా మాత నిమజ్జనం (Durga Puja idol immersion) సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు వర్గాల మధ్య మొదలైన గొడవ తీవ్ర ఘర్షణలకు దారి తీసింది. దీంతో 25 మంది గాయపడ్డారు. తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో కటక్