Cyclone Michaung | బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాన్ ఈ నెల 5న ఏపీలో తీరం దాటనున్నది. ప్రస్తుతం ఇది తీవ్ర వాయుగుండం నుంచి పెను తుఫాన్గా మారిందని భారత వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. 5న ఉదయం నెల్లూరు, మచిలీపట్నం మధ�
సంగారెడ్డి జిల్లాలో భారీగా గంజాయి (Ganja) పట్టుబడింది. శనివారం తెల్లవారుజామున జిల్లాలోని జహీరాబాద్ మండలం బూజ్నేల్లి సమీపంలో ఓ కారు (TS07EZ 7397) బోల్తా పడింది.
ఒడిశాలోని పారాదీప్ పోర్టులో అధికారులు భారీగా మాదక ద్రవ్యాలు పట్టుకున్నారు. ఓ ఓడపై దాడి చేసిన అధికారులు రూ.220 కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.
ఒడిశాలోని కేంఘహార్ (Keonjhar) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం బాలిజోడి (Balijodi) వద్ద జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న లారీని ఓ జీపు ఢీకొట్టింది.
అల్టిమేట్ ఖో ఖో లీగ్(యూకేకే) రెండో సీజన్ మ్యాచ్లకు రంగం సిద్ధమైంది. ఒడిశా వేదికగా వచ్చే నెల 24వ తేదీన మొదలై జనవరి 13 వరకు జరుగనున్నాయి. కటక్లోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం మ్యాచ్లకు ఆతిథ్యమివ
ఒడిశా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్కు అత్యంత సన్నిహితుడు, మాజీ ఐఏఎస్ అధికారి కార్తికేయన్ పాండియన్ సోమవారం అధికార బిజూ జనతాదళ్లో అధికారికంగా చేరారు.
బెడ్రూమ్లోకి తాచుపామును వదిలి భార్య, బిడ్డను చంపేశాడు ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి. భార్యతో తరచూ గొడవల కారణంగా ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బెర్హాంపూర్ జిల్లా కబిసూర్యనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని అధే
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సొంతూరుకు తొలిసారి ఎక్స్ప్రెస్ రైలు పరుగులు పెట్టింది. ఆమె సొంతూరైన ఒడిశాలోని రైరాంగ్పూర్కు ఎక్స్ప్రెస్ రైలు పరుగులు పెట్టడం 112 ఏండ్లలో ఇదే తొలిసారి.
Raghubar Das | ఒడిశా నూతన గవర్నర్గా ఇటీవలే నియమితులైన రఘుబర్ దాస్ (Raghubar Das) మంగళవారం ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విద్యుత్ రంజన్ సారంగి (Justice Bidyut Ranjan Sarangi) ఆయన చేత ప్రమాణస్వీకా�
ఒడిశా నుంచి హైదరాబాద్, మహారాష్ట్రకు గంజాయి రవాణా చేస్తున్న డ్రైవర్ను అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ. 2.23 కోట్ల విలువైన 710 కిలోల గంజాయిని మహేశ్వరం జోన్ ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోనివారు చేసిన తప్పునే పదే పదే చేస్తూ పోయే దుర్గతికి లోనవుతారని సామెత. రైలు ప్రమాదాలకు ఈ సామెత సరిగ్గా సరిపోతుంది. ఒడిశాలో ఘోర రైలు దుర్ఘటన జరిగి ఐదునెలలు పూర్తి కావడానికి మరో మ�
ఒడిశాలోని భువనేశ్వర్కు చెందిన ఓ పేస్ట్రీ చెఫ్.. భారత జట్టుపై తన అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్నారు. టీమ్ఇండియా వరల్డ్కప్ను గెలవాలని ఆకాంక్షిస్తూ.. చాకెట్లతో ప్రపంచకప్ ట్రోఫీని తయారు చేశారు.
Gang Rape | బైక్పై వెళ్తున్న భార్యాభర్తలను ఐదుగురు వ్యక్తులు అడ్డుకున్నారు. భర్తను దారుణంగా కొట్టారు. భార్యను సమీపంలోని అటవీ ప్రాంతానికి లాక్కెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.