మధ్య శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని-3ని భారత్ శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా చాందిపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి శుక్రవారం ఈ పరీక్ష నిర్వహించింది.
Auto Toppls | జాతీయ రహదారిపై ఆటో, స్కూటీ వేగంగా వెళ్తున్నాయి. ఒక మలుపులో ఆటోను స్కూటీ క్రాస్ చేసింది. దీంతో ఆటో డ్రైవర్ సడన్గా బ్రేక్ వేశాడు. ఈ నేపథ్యంలో అదుపుతప్పిన ఆటో బోల్తాపడింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీ
6 Boys Gang Rape Girl | ట్యూషన్ నుంచి ఇంటికి వెళ్తున్న బాలికను ఆరుగురు బాలురు అడ్డుకున్నారు. ఆమెను ఒక చోటకు తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిని వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. బ�
తెలంగాణ యువ పర్వతారోహకుడు భూక్య యశ్వంత్ మరోమారు ఆకట్టుకున్నాడు. ఇప్పటికే పలు ప్రముఖ పర్వతాలు అధిరోహించిన యశ్వంత్..తాజాగా ఒడిశాలో పెద్దదైన మౌంట్ దియోమలి(1,672మీటర్లు)ని అధిరోహించాడు.
Divyangjan Students Abused By Warden | చెవిటి, మూగ, అంధత్వంతో బాధపడుతున్న దివ్యాంగ పిల్లలను ఆ స్కూల్లోని వార్డెన్ లైంగికంగా వేధించాడు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ప్రభుత్వ అధికారులు స్పందించా
సంకల్ప బలం ఉండాలే కాని.. ఎన్ని కష్టాలు, ఇబ్బందులు ఎదురైనా ఆ పనిని విజయవంతంగా పూర్తి చేయవచ్చునని నిరూపించాడో 75 ఏండ్ల వృద్ధుడు. ఒడిశా రాష్ట్రం సంబల్పూర్లోని మొడిపడలో నివసించే బాబు లోహర్ పక్షవాతంతో బాధపడ
Man Pedals 300 Km By Rickshaw | భార్యకు పక్షవాతం రావడంతో వృద్ధుడైన భర్త తల్లడిల్లిపోయాడు. మెరుగైన చికిత్స కోసం 300 కిలోమీటర్లు రిక్షా తొక్కాడు. అక్కడి ప్రభుత్వ ఆసుపత్రికి భార్యను తీసుకెళ్లి రెండు నెలల పాటు చికిత్స అందించాడ�
Man Killed Attacked Leopard | ఒక వ్యక్తి, పెంపుడు కుక్కపై చిరుత దాడి చేసింది. ఈ నేపథ్యంలో అతడు దానితో పోరాడాడు. కత్తితో పొడిచి చిరుతను చంపాడు. తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Man Tries To Burn Daughter-In-Law | కోడలు ఆడ పిల్లకు జన్మనివ్వడంపై మామ ఆగ్రహించాడు. నిద్రిస్తున్న తల్లీ, బిడ్డపై పెట్రోల్ పోసి సజీవ దహనానికి ప్రయత్నించాడు. అయితే నవజాత శిశువుతో కలిసి ఆ మహిళ మంటల నుంచి తప్పించుకున్నది. ఆ ఇంటి �
Jaundice Outbreak in School | ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్లో కామెర్లు వ్యాపించాయి. 40 మందికి పైగా విద్యార్థులు అనారోగ్యం చెందారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రెసిడెన్షియల్ స్కూల్ నుంచి నీటి నమూనాలు సేకరించి పరీక్
Odisha : ఒడిశాలో అదనపు రెవన్యూ అధికారి జితేంద్ర కుమార్ పండాకు చెందిన అత్త ఇంట్లో నుంచి విజిలెన్స్ అధికారులు 75 లక్షల నగదు రికవరీ చేశారు. కటక్ జిల్లాలోని బరాంగ్లో ఈ ఘటన జరిగింది.
Congress | ఎవుసం బాయికాడ మోటర్లకు మీటర్లు పెట్టొద్దని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. కేంద్రంలోని ఎన్డీయే సర్కారుతో కొట్లాడారు. ‘స్మార్ట్మీటర్' ఓ విఫల ప్రాజెక్టు అని.. రైతును, సామాన్యుడిని నష్టపరిచేందుక�
బీజేపీ పాలిత ఒడిశాలో నిరుద్యోగం ఎంత ఎక్కువగా ఉందో తెలిపే ఉదంతం ఇది. ఈ నెల 28న ఝారసుగుడాలో 102 హోంగార్డ్ పోస్టుల భర్తీ కోసం రాత పరీక్ష నిర్వహించగా 2,700 మంది అభ్యర్థులు హాజరయ్యారు.