Man Kills Wife | ఒక వ్యక్తి మద్యం కొనేందుకు సంక్షేమ పథకం డబ్బు ఇవ్వాలని భార్యతో గొడవపడ్డాడు. ఆమె నిరాకరించడంతో కర్రతో కొట్టి హత్య చేశాడు. ఇంటి వెనుక ఉన్న సెప్టిక్ ట్యాంక్లో భార్య మృతదేహాన్ని పాతిపెట్టాడు. తమ తల్ల�
ఒడిశా తీరంలో పనామాకు చెందిన సరుకు రవాణా నౌక ఎంవీ ఓషన్ విన్నర్ మునిగిపోయింది. ఈ ఘటనలో అందులో ఉన్న 22 మంది సిబ్బంది గల్లంతయ్యారు. నౌక సింగపూర్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఒడిషాలో జరిగిన 52వ జూనియర్ నేషనల్ అక్వాటిక్ చాంపియన్షిప్లో తెలంగాణ స్విమ్మర్ శ్రీ నిత్య సాగి స్వర్ణంతో సత్తాచాటింది. మహిళల 200 మీటర్ల బ్యాక్స్ట్రోక్ ఈవెంట్ ఫైనల్లో నిత్య.. 2 నిమిషాల 24.59 సెకన్లలో లక�
Teacher killed, students injured | ఒక స్కూల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్ల సమయంలో విషాద సంఘటన జరిగింది. జెండా ఆవిష్కరణకు సంబంధించిన ఐరన్ పోల్కు విద్యుత్ వైర్ తగిలింది. దీంతో కరెంట్ షాక్తో టీచర్ మరణించగా, ముగ
జెన్-జీ పేరెత్తగానే మన మనసులో వారిగురించి అనేక రకాల చిత్రాలను ఊహించుకుంటాం కదా! కానీ, ఈ మూస ధోరణికి పూర్తి భిన్నమైన కొత్త అలవాటుకు తెరతీశారు మనదేశంలోని గ్రామీణ యువతులు. ఒడిశాలోని కేంద్రపారా జిల్లా గొల్�
దేశంలో మరో ప్రశ్న పత్రం లీక్ అయ్యింది! బీజేపీ పాలిత ఒడిశాలో గత సోమవారం నాటి పీజీ మెడికల్ ఎగ్జామ్కు సంబంధించి ప్రశ్నపత్రం ఫొటోలు సోషల్మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా- పశ్చిమబెంగాల్ తీర ప్రాంతంలో అల్పపీడనంతో పాటు మరో ద్రోణి ఏర్పడింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింద
Jagannath Rath Yatra | ఒడిశా (Odisha) లోని పూరీ క్షేత్రంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జగన్నాథ రథయాత్ర (Jagannath Rath Yatra) ఇవాళ ఘనంగా ప్రారంభమైంది. ఈ రథయాత్రా మహోత్సవంలో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచి లక్షల మంది భక్తులు తరలివచ్చారు.
Wife Hits With Mobile, Man Dies | భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ సందర్భంగా భార్య తన మొబైల్ ఫోన్తో భర్త తలపై కొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడు మరణించాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చే
Thar Pulls Out ATM With Rope | కొందరు దొంగలు థార్ వాహనంలో ఏటీఎం సెంటర్కు చేరుకున్నాడు. అందులోని ఏటీఎం మెషిన్కు తాడు కట్టి థార్తో రోడ్డుపైకి ఈడ్చుకెళ్లారు. పగిలిన ఏటీఎంలోని డబ్బు దోచుకుని పారిపోయారు. సీసీటీవీలో రికార్
భారత రక్షణ వ్యవస్థ మరో మైలురాయిని అందుకుందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. డీఆర్డీవో బుధవారం ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ను �
Ganja : హైదరాబాద్లో మరోసారి భారీగా గంజాయి(Ganja) పట్టుబడింది. బాచుపల్లి ఎక్స్ రోడ్లో పోలీసులు జరిపిన తనిఖీల్లో 13 కిలోల గంజాయి(కన్నాబిస్)తో ఓ యువకుడు దొరికాడు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ పేపర్ బోర్డు వెస్ట్ గేట్ సమీపంలో నిర్వహించిన తనిఖీల్లో 525 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
Odisha : ఒడిశాలో దారుణం జరిగింది. ఒక యువతి తనతో పెళ్లికి నిరాకరించిందని ఆగ్రహించిన ఒక యువకుడు ఆమె ఇంటిని దహనం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో ఇంట్లో నిద్రిస్తున్న ఆ యువతి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన ఒడిశాలోని స�