బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా- పశ్చిమబెంగాల్ తీర ప్రాంతంలో అల్పపీడనంతో పాటు మరో ద్రోణి ఏర్పడింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింద
Jagannath Rath Yatra | ఒడిశా (Odisha) లోని పూరీ క్షేత్రంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జగన్నాథ రథయాత్ర (Jagannath Rath Yatra) ఇవాళ ఘనంగా ప్రారంభమైంది. ఈ రథయాత్రా మహోత్సవంలో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచి లక్షల మంది భక్తులు తరలివచ్చారు.
Wife Hits With Mobile, Man Dies | భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ సందర్భంగా భార్య తన మొబైల్ ఫోన్తో భర్త తలపై కొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడు మరణించాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చే
Thar Pulls Out ATM With Rope | కొందరు దొంగలు థార్ వాహనంలో ఏటీఎం సెంటర్కు చేరుకున్నాడు. అందులోని ఏటీఎం మెషిన్కు తాడు కట్టి థార్తో రోడ్డుపైకి ఈడ్చుకెళ్లారు. పగిలిన ఏటీఎంలోని డబ్బు దోచుకుని పారిపోయారు. సీసీటీవీలో రికార్
భారత రక్షణ వ్యవస్థ మరో మైలురాయిని అందుకుందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. డీఆర్డీవో బుధవారం ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ను �
Ganja : హైదరాబాద్లో మరోసారి భారీగా గంజాయి(Ganja) పట్టుబడింది. బాచుపల్లి ఎక్స్ రోడ్లో పోలీసులు జరిపిన తనిఖీల్లో 13 కిలోల గంజాయి(కన్నాబిస్)తో ఓ యువకుడు దొరికాడు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ పేపర్ బోర్డు వెస్ట్ గేట్ సమీపంలో నిర్వహించిన తనిఖీల్లో 525 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
Odisha : ఒడిశాలో దారుణం జరిగింది. ఒక యువతి తనతో పెళ్లికి నిరాకరించిందని ఆగ్రహించిన ఒక యువకుడు ఆమె ఇంటిని దహనం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో ఇంట్లో నిద్రిస్తున్న ఆ యువతి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన ఒడిశాలోని స�
Odisha : ఒడిశాలో దారుణం జరిగింది. రెండు ట్రక్కులు ఢీకొన్న ఘటనలో వాటిలోని ఇద్దరు డ్రైవర్లు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన మంగళవారం ఉదయం ఒడిశాలోని సుందర్గఢ్ జిల్లా, భస్మా పోలీస్ స్టేషన్ పరిధిలో కైంత్రా వద్ద, పదో నెంబర�
Odisha : పెళ్లి చేసుకోవాలని ప్రేయసి ఒత్తిడి తెచ్చినందుకు ఆమెను హత్య చేశాడు ప్రియుడు. ఈ ఘటన ఒడిశాలోని గంజాం జిల్లాలో ఈ నెల 7న జరిగింది. హంతకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థాని�
Kalahandi | నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంకులో దిగిన ఆరుగురు వ్యక్తులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ఒడిశా (Odisha) రాష్ట్రం కలహండి జిల్లా (Kalahandi district) లో మంగళవారం ఉదయం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కాళహ�
ఒడిషా కేంద్రంగా నగరంలో జరుగుతున్న గంజాయి విక్రయాలపై హైదరాబాద్ జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అ ధికారులు దాడులు జరిపారు. గంజా యి విక్రయాలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.16 ల�
భారత్లో భానుడి ఉగ్ర రూపానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శుక్రవారం ఉదయం ఉష్ణోగ్రతలను లెక్కలోకి తీసుకుంటే..ప్రపంచంలోనే టాప్-50 అత్యంత వేడి నగరాలు మొత్తం భారత్లోనే ఉన్నాయి.
Couple thrashed On Road | ఒక జంటను రోడ్డుపై దారుణంగా కొట్టారు. అందరూ చూస్తుండగా ఇద్దరు వ్యక్తులు వెదురు కర్రలతో వారిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన వారిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ వీడియో క్లిప్ వైరల్ అ�